For Money

Business News

IPOs

ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న లాజిస్టిక్‌ కంపెనీ డెలివరీ పబ్లిక్ ఇష్యూ ఇవాళ ప్రారంభమైంది . మే 13న ముగుస్తుంది. రూ.5,235 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో వచ్చిన...

హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌ బో చిల్ట్రన్స్‌ మెడికేర్‌ (రెయిన్‌ బో హాస్పిటల్‌) షేర్లు ఇవాళ లిస్టయ్యాయి. నిన్నటి దాకా గ్రే మార్కెట్‌లో ప్రీమియంతో ట్రేడైన ఈ షేర్‌...

హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌బో హాస్పిటల్‌ ఐపీఓకు దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లు చేతులు కాల్చుకున్నారు. ఓపెనింగ్‌ రోజే ఏకంగా 11 శాతం ఈ షేర్‌ నష్టపోయింది. ఈ షేర్‌ను...

ఎట్టకేలకు ఎల్ఐసీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ముగిసింది. క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆదివారం కూడా పాతివేల బ్యాంకు బ్రాంచీలను పబ్లిక్‌ ఆఫర్‌ కోసం తెరిచి ఉంచిన...

ఇప్పటి వరకు ఏ పబ్లిక్‌ ఆఫర్‌ లేనివిధంగా ఆదివారం కూడా దాదాపు 25,000 బ్యాంకు బ్రాంచీలు ఓపెన్‌ చేసినా... ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌కు ఆదరణ అంతంత మాత్రమే...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌కు రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ డల్‌గానే ఉంది. మొత్తం ఇష్యూ 1.66 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. రేపు లేదా ఎల్లుండి భారీ...

చైనా కంపెనీల మద్దతు ఉన్న పేటీఎం కంపెనీ కేవలం మూడు రోజుల్లో రూ.18,300 కోట్లు సమీకరించింది. కాని భారత ప్రభుత్వ మద్దతు ఉన్న ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌...

ఎల్‌ఐసీ ఓఐపీలో రీటైల్‌ ఇన్వెస్టర్లకు ఉద్దేశించిన కోటా కూడా పూర్తిగా సబ్‌స్క్రయిబ్‌ అయింది. మధ్యాహ్నానికి ఈ కోటా 1.06 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఇష్యూ మొత్తంగా...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ రెండో రోజే సక్సెస్‌ అయింది. ప్రభుత్వం మొత్తం 16.2 కోట్లను ఆఫర్‌ చేయగా 16.24 కోట్లకు దరఖాస్తులు వచ్చాయి. అంటే ఇష్యూకు వంద...

ప్రముఖ లాజిస్టిక్‌ కంపెనీ డెల్హివరి లిమిటెడ్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 11న ప్రారంభం కానుంది. 13వ తేదీన ముగుస్తుంది. వాస్తవానికి ఈ ఏడాది జవనరిలో ఈ ఇష్యూను...