For Money

Business News

IPOs

ఇక నుంచి పబ్లిక్‌ ఇష్యూ (IPO) ద్వారా ఐపీవోలు, క‌న్వర్టబిలిటీల్లో పెట్టుబ‌డులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శుభవార్త చెప్పింది. ఐపీవోల్లో...

పబ్లిక్‌ ఆఫర్‌ కోసం సెబి నుంచి తీసుకున్న అనుమతి గడువు మే 12తో అయిపోతుంది. ఆలోగానే పబ్లిక్‌ ఆఫర్‌ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ ఆఫర్‌...

జనరల్‌ అట్లాంటిక్‌కు మెజారిటీ వాటా ఉన్న కె ఫిన్‌ టెక్నాలజీస్ లిమిట్ క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించేందుకు రెడీ అవుతోంది. పబ్లిక్‌ ఇష్యూ కోసం ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద...

మార్కెట్‌ నుంచి రూ.2,300 కోట్ల నిధుల సేకరణకు జోయాలుక్కాస్‌ ఇండియా లిమిటెడ్‌ రెడీ అవుతోంది. క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించనున్న ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను...

హైదరాబాద్‌కు చెందిన హరిఓమ్‌ పైప్‌ ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 30న ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 5న ఆఫర్‌ ముగుస్తుంది. షేర్ల అలాట్‌ మెంట్‌ 8న...

బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్‌ కంపెనీ రుచి సోయా ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఎట్టకేలకు గట్టెక్కింది. ఇష్యూ ఆరంభమైన తొలి రెండు రోజుల్లో పెద్దగా...

బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్‌ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇష్యూ ఈనెల...

పతంజలి గ్రూప్‌నకు చెందిన రుచి సోయా కంపెనీ ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO) మార్చి 24న ప్రారంభం కానున్న విషయం తెలిసింది. ఈ ఆఫర్‌కు ధర శ్రేణి...

పతంజలి గ్రూప్‌ కంపెనీ రుచి సోయా ఫాలో-ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీవో)కి రాబోతున్నది. కంపెనీలో యజమానులకు దాదాపు 99 శాతం వాటా ఉంది. సెబి నిబంధనల మేరకు క్రమంగా...