For Money

Business News

FEATURE

ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ ఒక సమాచారం అందించింది. తమ కంపెనీలో ఇండిపెండెంట్‌ డైరెక్టర్లుగా ఉన్న కమలేష్‌ శివాజి విక్రమ్‌సే, థామస్‌ మాథ్యూ, సంతోష్‌...

ప్రముఖ టూ వీలర్‌ కంపెనీ బజాజ్‌ ఆటో డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 9022 కోట్ల అమ్మకాల...

మార్కెట్‌లో ఏ మాత్రం చిన్న కరెక్షన్‌ వచ్చినా ఇన్వెస్టర్లు వెంటనే చెక్‌ చేసే షేర్‌... పేటీఎం. మార్కెట్‌లో ఈ షేర్‌ ఓ కామెడీగా మారిపోయింది. రూ. 2150లకు...

ఇవాళ మార్కెట్‌లో డాలర్‌తో ముడిపడిన రంగాలకు చెందిన షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఐటీ, ఫార్మా షేర్లలో ఈ విషయం చాలా స్పష్టంగా కన్పించింది. ఇంకా...

అమెరికాలో పేరొందిన చికెన్‌ బ్రాండ్ పొపైజ్‌ను జూబ్లియంట్‌ ఫుడ్‌ మన దేశంలో ప్రారంభించింది. మన దేశంలో డొమినోజ్‌ పిజ్జా, డంకిన్‌ డొనట్స్‌ను ఈ కంపెనీ నిర్వహిస్తున్న విషయం...

ఇవాళ ఆల్గో ట్రేడింగ్‌ ప్రకారం నిఫ్టికి 18022 అత్యంత కీలకం. ఇవాళ ఉదయం 18129 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 18,022ని తాకింది. వెంటనే అక్కడి...

నిఫ్టి ఇవాళ కీలక పరీక్షను ఎదుర్కోనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. నిన్న...

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలుఉ జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో భారీగా పెరిగిన టెక్నాలజీ, ఐటీ షేర్లలో తీవ్ర ఒత్తిడి వస్తోంది. కరోనా తగ్గుముఖం సంగతేమోగాని......

ఏటీఎం, మేనేజ్మెంట్‌ సర్వీలు అందిస్తున్న ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ ప్రారంభం కానుంది. మార్కెట్‌ నుంచి రూ. 600 కోట్లు వసూలు చేసేందుకు ఈ ఆఫర్‌...

పెట్రోల్‌, డీజిల్‌ ధరల సంక్షోభం. అధిక ధరలతో జనం ఆందోళన చేశారు. ధరలు తగ్గించిన ప్రభుత్వం.. తరవాత పెంచుదామంటే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో దాదాపు రెండు...