For Money

Business News

FEATURE

నిన్నటిదాకా అమ్మకాలు కేవలం నిఫ్టికే పరిమితమయ్యాయి. నిఫ్టి భారీగా క్షీణించినా నిఫ్టి నెక్ట్స్‌, మిడ్‌ క్యాప్‌ సూచీల్లో పతనం అంతంత మాత్రమే ఉండేది. కాని ఇవాళ మిడ్‌...

పైకి నిఫ్టి కేవలం 139 పాయింట్లు క్షీణించినట్లు కన్పిస్తున్నా... షేర్లలో మాత్రం భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. నిన్న, ఇవాళ నిఫ్టిలో వచ్చిన అమ్మకాలు జోరు ఏ స్థాయిలో...

రోల్‌ కోస్టర్‌ రైడ్‌. నిఫ్టి ఓపెనింగ్‌ ట్రేడ్‌ అలాగే ఉంది. ఓపెనింగ్‌లోనే 190 పాయింట్లు పతనమైంది నిఫ్టి. 17,637కి చేరిన నిఫ్టి... కొన్ని సెకన్లలోనే 17,550ని తాకింది....

వీక్లీ డెరివేటివ్స్‌ కారణంగా నిన్న చివరి అరగంటలలో నిఫ్టి దాదాపు వంద పాయింట్లు పెరిగింది. రాత్రి వాల్‌స్ట్రీట్‌ చూశాక... రికవరీ మొదలైందని అనుకున్నారు. కాని వాల్‌స్ట్రీట్‌లో చివర్లో...

హైదరాబాద్‌కు చెందిన సియంట్ కంపెనీ షేర్‌ను నెగిటివ్‌ రిపోర్ట్‌ ఇస్తోంది మోర్గాన్‌ స్టాన్లీ. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సియంట్‌ కంపెనీ రెవెన్యూ పరంగా విఫలమైందని పేర్కొంది. మార్జిన్స్‌...

అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ విల్మర్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 27వ తేదీన ప్రారంభం కానుంది.ఈ ఆఫర్‌ ద్వారా రూ. 3600 కోట్లను సమీకరించనుంది. కంపెనీ ఫార్చ్యూన్‌...

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ సైయెంట్‌ రూ.131.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలం లాభం కంపెనీ ఆర్జించిన...

హైదరాబాద్‌లో రూ.15,000 కోట్లతో డేటా సెంటర్‌ను మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌, తెలంగాణ ప్రభుత్వం డీల్‌ను ఖరారు చేసుకున్నట్లు బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక...

నిరుద్యోగ భృతి కోసం వచ్చిన క్లయిముల సంఖ్య మూడు నెలల గరిష్ఠానికి చేరడంతో మళ్ళీ స్టాక్‌ మార్కెట్‌లో కొనుగోళ్ళు కన్పించాయి. నిరుద్యోగ భృతి క్లయిములు పెరిగినందున... వడ్డీ...