For Money

Business News

FEATURE

ఈనెల 25,26వ తేదీలలో ఫెడ్‌ సమావేశం జరుగనుంది. వడ్డీ రేట్లను మార్చిలో పెంచాలన్న నిర్ణయానికి ఫెడ్‌ కట్టుబడి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో మార్కెట్‌ వడ్డీ రేట్ల పెరుగుదలను...

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ రంగంలో తనకెవరూ సాటిరారని బజాజ్‌ ఫైనాన్స్‌ నిరూపించుకుంది. ఇవాళ కంపెనీ ప్రకటించిన మూడో త్రైమాసికం ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. డిసెంబర్‌తో ముగిసిన...

వీడియోగేమ్‌ మేకర్‌ యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌ను 6870 కోట్ల డాలర్లకు (సుమారు రూ.5 లక్షలకు కోట్లకు పైగా) మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌  కొనుగోలు చేసింది. కంపెనీ చరిత్రలో ఇదే అతి...

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న డేటా వర్క్స్‌లో మెజారిటీ వాటాను నజారా టెక్నాలజీస్‌ చేజక్కించుకుంది. డేటావర్క్స్‌ కంపెనీ విలువ రూ. 225 కోట్లుగా లెక్కగట్టి.. అందులో 55 శాతం...

ఉదయం నష్టాల నుంచి కోలుకున్న నిఫ్టి మిడ్‌ సెషన్‌లో కాస్సేపు గ్రీన్‌లో ఉంది. యూరో మార్కెట్లు ప్రారంభమయ్యక అసలు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 18,350ని తాకిన నిఫ్టి...

ఉదయం ఓ పావు గంట గ్రీన్‌లో ఉన్న నిఫ్టి వెంటనే నష్టాల్లోకి జారుకున్న విషయం తెలిసిందే. గంటలోనే సూచీ ఇవాళ్టి కనిష్ఠస్థాయి 18,186కి క్షీణించింది. అక్కడి నుంచి...

దాదాపు రియల్‌ ఎస్టేట్‌ షేర్లన్నీ ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. బెంగళూరుకు చెందిన ప్రిస్టేజ్‌ ఎస్టేట్‌ షేర్‌ ఏకంగా ఏడు శాతం లాభంతో ట్రేడవుతోంది. గత డిసెంబర్‌తో...

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్వల్ప లాభంతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 18,348 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 18335 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో...

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 18,308. ఇక్కడి నుంచి నిఫ్టికి తొలి ప్రధాన నిరోధం 18333 వద్ద ఎదురు కానుంది. రెండో...

పబ్లిక్‌ ఇష్యూ నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను సెబీ మరింత కట్టుదిట్టం చేసింది. ఐపీఓ నిధులతో టేకోవర్‌ నిబంధనలను కఠినం చేసింది. పబ్లిక్‌ ఇష్యూ నిధుల్లో 25...