కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)పై ఢిల్లీ హైకోర్టులో గూగుల్ కేసు పెట్టింది. రహస్య నివేదికలను సీసీఐ డైరెక్టర్ జనరల్ మీడియాకు లీక్ చేశారని... దీనివల్ల తనకే...
ECONOMY
మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ అయిదు ప్రముఖ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల(సీఈఓలు)తో ఇవాళ భేటీ అవుతారు....
విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం... యూపీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాయిదా వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో...
ఇవాళ హైదరాబాద్లోని కార్వీ గ్రూప్ సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. దాదాపు ఆరు చోట్ల దాడులు జరుగుతున్నట్లు సమచారం. మనీ లాండరింగ్ చట్టం కింద...
ఎలక్ట్రానిక్ పరికరాలు, విడిభాగాల తయారీ కోసం యమునా ఎక్స్ప్రెస్ వే వెంబడి నొయిడా సమీపంలో ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే టాయ్...
ఆధార్తో పాన్ అనుసంధాన చేసేందుకు గడువును ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. అంటే 2022 మార్చి వరకు పొడిగించవచ్చన్నమాట. ‘కరోనా కారణంగా వివిధ వర్గాల ప్రజలు...
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలన్న ప్రతిపాదనకు రాష్ట్రాలు తిరస్కరించాయి. ఇవాళ లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్లో ఈ ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చింది. ఆరంభం నుంచి...
ఓలా సంస్థ తమ విద్యుత్తు స్కూటర్ల అమ్మకాలను ఆపేసింది. ఆన్లైన్లో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అంటే 24 గంటల్లోనే రూ.600 కోట్లకు పైగా...
ఆదాయం దారుణంగా పడిపోవడంతో హైదరాబాద్ మెట్రో భారీ నష్టాల్లో కూరుకుపోతోంది. గత మార్చినెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ మెట్రోకు రూ. 1,767 కోట్ల నష్టం వచ్చింది....
భారత్లో ఖరీదైన స్మార్ట్ఫోన్ల మార్కెట్ జూన్లో 122 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ప్రీమియం ఫోన్ల వాటా 7 శాతంగా ఉంది. దేశీ...