కంపెనీలు ప్రకటించే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో మరింత పారదర్శకత తీసుకు వచ్చేందుకే కంపెనీల చట్టంలోని షెడ్యూలు 3ను సవరించినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇందర్జిత్...
ECONOMY
కాలుష్య కారక పరిశ్రమలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన వివరణ జగన్ ప్రభుత్వానికి ,,చికాకు కల్గించింది. కాలుష్యం వెదజల్లుతున్నందునే అమరరాజా బ్యాటరీస్ తామే...
చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరగడం, దరిమిలా ప్రయాణ ఆంక్షలు విధించడంతో చమురు ధరలు గణనీయంగా క్షీణించాయి. గత నెలలో 77 డాలర్ల వరకు వెళ్ళి బ్యారెల్...
విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారంటూ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్తోపాటు మరో 9 కంపెనీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది....
పెగసస్పై చర్చకు పార్లమెంటులో విపక్షాలు పట్టుపడుతున్నాయి. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈలోగా లోక్సభలో విపక్ష సభ్యుల నినాదం మధ్యే సాధారణ బీమా సంస్థల్లో...
జులై నెలలో టాటా మోటార్స్ అద్భుత పనితీరు కనబర్చింది. గత ఏడాది జులైతో పోలిస్తే ఈ నెలలో కంపెనీ అమ్మకాలు 92 శాతం పెరిగి 51,981 వాహనాలకు...
జూన్ నెలలో కూడా టోకు ధరల ద్రవ్యోల్బణం 12 శాతం పైన అంటే 12.07 శాతం నమోదైంది. గత నెల మేలో ఈ రేటు 12.97 శాతం...
కేరళకు చెందిన ప్రముఖ టెక్సటైల్ కంపెనీ కైటెక్స్ ఛైర్మన్ సాబు జాకబ్ ఇవాళ హైదరాబాద్ వచ్చారు. రూ. 3,500 కోట్లతో కంపెనీ విస్తరణ చేపట్టింది. కేరళలో స్థానిక...
హైదరాబాద్లోని రాంకీ గ్రూప్పై ఈ నెల 6న ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు సంబంధించి ఐటీ శాఖ ఓ పత్రికా...
పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా శనివారం చమురు ధరలు మళ్లీ పెరిగాయి. మే 4వ తేదీ తర్వాత ఇంధన ధరలు పెరగడం ఇది 31వ సారి....