For Money

Business News

ECONOMY

2021...భారత దేశ చరిత్ర మరువరాని ఏడాది. కరోనా మహమ్మారికి లక్షల మంది బలయ్యారు. అనేక కుటుంబాలు అనాధలయ్యాయి. మరెన్నో కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయి. దేశంలో పేదల సంఖ్య...

తమ రాష్ట్రంలో టెస్లా తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని ఆ కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఆహ్వానించారు. భారత మార్కెట్‌లోకి టెస్లా కార్లు తెచ్చేందుకు...

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. తరువాతి రోజు అంటే ఫిబ్రవరి...

ఇపుడు ఇన్సూరెన్స్‌ కంపెనీల వంతు. టర్మ్‌ పాలసీ ప్రీమియంలను కనీసం 15 శాతం నుంచి 25 శాతం దాకా పెంచాలని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ భావిస్తున్నాయి. ఇటీవలి...

అమెరికా వినియోగ ధరల సూచీ దెబ్బకు డాలర్‌ బక్కచిక్కిపోయింది. కరెన్సీ మార్కెట్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.66 శాతం క్షీణించి 94.99 వద్ద ట్రేడవుతోంది. దీంతో వాల్‌ స్ట్రీట్‌...

అమెరికా వార్షిక ద్రవ్యోల్బణ సూచీ 40 ఏళ్ళ గరిష్ఠానికి చేరింది. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా 2021లో వినియోగ ధరల సూచీ ఏడు శాతం పెరిగిందని అమెరికా...

డిసెంబర్‌ నెలకు వినియోగ ధరల సూచీ (CPI)5.59 శాతంగా నమోదైంది. నవంబర్‌తో పోలిస్తే ఈ సూచీ 0.68 శాతం అధికం. అక్టోబర్‌-డిసెంబర్‌ డేటా ప్రకారం వినియోగదారుల సూచీ...

అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సవరించడం మానేశాయి. ఇపుడు వస్తున్న నష్టాలన్నింటిని భరిస్తున్నాయి. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు ధరలు...

క్రెడిట్ కార్డు ఛార్జీలను పెంచుతున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. సవరించిన చార్జీలు వచ్చే నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే క్రెడిట్‌ కార్డు ఆలస్య ఫీజులను...

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడానికి పొడిగింపు కేవలం ఆడిట్‌ అకౌంట్స్‌ సమర్పించేవారికి మాత్రమేనని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. ఆడిట్‌...