ఎలక్ట్రిక్ స్కూటర్తో ఒక్కసారిగా అందరిని ఆకర్షించిన ఓలా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లోకి అడుగు పెట్టాలని నిర్ణయించింది. దీని కోసం కొత్తగా...
ECONOMY
ఈపీఎఫ్ సబ్స్క్రయిబర్లకు 2020-21 ఏడాదికి 8.5 శాతం ఇవ్వడాలని గత మార్చి నెలలోనే నిర్ణయించినా ఇప్పటి వరకు వడ్డీ వారి ఖాతాల్లో వేయలేదు. దీనికి సంబంధించిన ఫైల్ను...
తెలంగాణలో ఫార్మా ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న జీనోమ్ వ్యాలీకి అదనంగా హైదరాబాద్కు మరో బయో ఫార్మాస్యూటికల్ హబ్ ఏర్పాటు కానుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్...
జూన్తో ముగిసిన త్రైమాసికంలో భారత దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 20.1 శాతం గా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో దేశ...
ప్రభుత్వ రంగ బ్యాంకుల మాదిరిగానే ఎల్ఐసీలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి అనుమతించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే 20 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతిస్తారన్నమాట....
డిజిటల్ పే సంస్థ అయిన ఫోన్ పేకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నుంచి బీమా బ్రోకింగ్ వ్యాపారం నిర్వహించేందుకు లైసెన్స్...
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్కు గడువు తేదీని మరోమారు పొడిగించనన్నట్లు వినవస్తోంది. కొత్త ఐటీ వెబ్సైట్లో ఎలాంటి సాంకేతిక సమస్యలూ తలెత్తకుండా, సెప్టెంబరు 15 నాటికి సిద్ధం చేయాలని...
భారత్లో ఉన్న తన న్యూస్ వెబ్సైట్లను మూసివేయాలని యాహూ నిర్ణయించింది. యాహూ మాతృసంస్థ వెరిజాన్ మీడియా ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం భారత...
మన స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. దేశీయ ఆర్థిక సంస్థలు కొంటున్నాయి. ఫిక్సెడ్ డిపాజిట్లపై వడ్డీ చాలా తక్కువగా ఉండటంతో......
గతవారం వరుసగా ఏడు రోజులు క్షీణించిన క్రూడ్ ఆయిల్ ధర.. మళ్ళీ అంతకన్నా వేగంగా పెరిగింది. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర గతవారం 65 డాలర్లకు పడిపోగా......