కేంద్ర ప్రభుత్వం మరో 12 ఎయిర్పోర్ట్లను ప్రైవేటీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ నివేదిక సిద్ధం చేసింది. ఎయిర్ పోర్టులను అమ్మడం ద్వారా 8...
CORPORATE NEWS
హైదరాబాద్లో రూ. 2000 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ఎయిర్టెల్ నిర్ణయించింది. తమ అనుబంధ సంస్థ నెక్స్ట్రా డాటా సెంటర్స్ ద్వారా ఈ డాటా సెంటర్ను...
ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను తీసుకోవడం లేదు. పైగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నయాఇ. తాజాగా మైక్రోసాఫ్ట్ కంపెనీ వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తోంది. 11,000 మంది ఉద్యోగుల్ని...
దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులోని తెలంగాణ పెవిలియన్లో ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్తో పెప్సికో...
డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికరలాభం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 13 శాతం పెరిగి...
డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో ఐటీ దిగ్గజం టీసీఎస్ పనితీరు నిరాశపర్చింది. కంపెనీ టర్నోవర్ పెరిగినా... నికర లాభంలో విషయంలో నిరాశపర్చింది. మార్కెట్ అంచనాల మేరకు...
స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలలో ప్రజల వాటాకు సంబంధించిన నిబంధనలను కేంద్రం మార్చింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం నిస్టయిన కంపెనీల్లో 25 శాతం వాటా...
కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకుతూ డిసెంబర్ 31న దేశ వ్యాప్తంగా జరిగిన పార్టీలతో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్లకు జోష్ను పెంచాయి. ఆర్డర్లు వెల్లువెత్తాయి....
న్యూఢిల్లీ టెలివిజన్లో మెజారిటీ వాటాలను అదానీ గ్రూప్ వశమైంది. ఇది వరకే చెప్పినట్లు ఛానల్ ప్రమోటర్లు రాధికా, ప్రణయ్ రాయ్లు తమ 27.26 శాతం వాటాను అదానీలకు...
హైదరాబాద్కు చెందిన లోటస్ చాకొలేట్ కంపెనీని రిలయన్స్ రీటైల్ టేకోవర్ చేసింది. నటి శారత నెలకొల్పిన ఈ కంపెనీని 2008లో పజోలనా గ్రూప్ టేకోవర్ చేసింది. బీఎస్ఈలో...
