అదానీ - హిండెన్బర్గ్కు సంబంధించిన దర్యాప్తు ఓ కొలిక్కి వస్తోందని సుప్రీం కోర్టుకు సెబీ తెలిపింది. సుప్రీం ఆదేశాల మేరకు 24 అంశాలపై సెబీ దర్యాప్తు చేస్తున్న...
CORPORATE NEWS
చాలా రోజుల తరవాత అదానీ గ్రూప్లోని అన్ని షేర్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో కాస్త స్థిరంగా ఉన్న అదానీ షేర్లు... మిడ్ సెషన్ వరకు నిలకడగా...
రిలయన్స్ రీటైల్ వ్యాల్యూయేషన్ మూడేళ్ళలో డబుల్ అయింది. 2020లో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి రిలయన్స్ రీటైల్ కంపెనీలు పెట్టుబడులు సేకరించింది. దాదాపు 47వేల కోట్ల రూపాయల పెట్టుబడులను...
మోడీ ప్రభుత్వంలో అదానీలకు అన్నీ సానుకూలంగా సాగుతున్నాయి. తాజాగా ఓ సీబీఐ కేసు నుంచి విముక్తి లభించింది. 2020లో అదానీ ఎంటర్ప్రైజస్పై సీబీఐ నమోదు చేసిన కేసు...
ప్రైవేట్ ఎయిర్లైన్ సంస్థ ఇండిగో ప్రమోటర్లయిన గాంగ్వాల్ కుటుంబం కంపెనీలో తమకున్న వాటాలో కొంత భాగాన్ని అమ్మనున్నారు. ఈ విషయాన్ని ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది. కంపెనీ...
యాపిల్ కంపెనీ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్ కేంద్రం కానుంది. ప్రస్తుతం మన దేశంలో యాపిల్ కంపెనీ ఐఫోన్లను తయారు చేస్తోంది. ఎయిర్ పాడ్స్ను హైదరాబాద్లోని కొంగర కొలాన్...
రిలయన్స్ ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన జియోబుక్ పట్ల నెటిజన్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆధునాత జియోఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్తో నడిచే ల్యాప్ట్యాప్ను జియో ఇవాళ...
కోర్టు చీవాట్లు పెట్టినా.. ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమ ధోరణి మార్చుకోవడం లేదు. చందాదారుల్లో భయం కల్గించి మార్గదర్శి వ్యాపారాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా మీడియా సమావేశాలు నిర్వహించేందుకు...
జూన్తో ముగిసిన త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ విశ్లేషకుల అంచనాలకు మించిన పనితీరు కనబర్చింది. ఈ మూడు నెల్లో 5,544 కోట్ల డాలర్ల ఆదాయంపై 2.55 డాలర్ల ఈపీఎస్ను...
అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ధరలు తగ్గినా... దేశీయ మార్కెట్లో ధరలు తగ్గించకపోవడంతో... ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ లాభాల పంట పండుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ మార్కెటింగ్...