For Money

Business News

CORPORATE NEWS

హైదరాబాద్‌కు చెందిన కావేరీ సీడ్స్‌ మార్చి నెలతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.14.32 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇదే త్రైమాసిక ఆదాయం రూ.59.70 కోట్లు నమోదైంది....

మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌సీసీ లిమిటెడ్‌ రూ.117 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన రూ.76 కోట్ల లాభంతో పోలిస్తే...

మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.502 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.388 కోట్లలు. ఇదేకాలంలో కంపెనీ టర్నోవర్‌ కూడా...

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ సీఈవో జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ సీఈఓ పదవి నుంచి జూలై 5న తప్పుకుంటానని ప్రకటించారు. ఆయన స్థానంలో...

సన్‌ ఫార్మా కంపెనీ ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహపరిచాయి. మార్చితో ముగిసిన ఏడాదిలో కంపెనీ రూ. 1,513 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని మార్కెట్‌ అంచనా వేసింది. అయితే...

మార్చితో ముగిసిన ఏడాదిలో బీపీసీఎల్‌ రూ. 11,940 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ ఏడాదిలో కంపెనీ తన అనుబంధ సంస్థ అయిన నుమలిగర్‌ రిఫైనరీని రూ....

మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్‌ రూ.189 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన నికరలాభంతో రూ.137 కోట్లతో...

ఇవాళ మార్కెట్‌లో హావెల్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జేకే టైర్స్‌ షేర్లు వెలుగులో ఉండే అవకాశముంది. గత రెండు రోజుల నుంచి హావెల్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లను అనలిస్టులు...

దేశమంతటా కరోనా విజృంభిస్తోంది. కరోనా చికిత్సలో భాగంగా పారాసిటమాల్‌ ట్యాబ్లెట్లను డాక్టర్లు వాడుతున్నారు. ఈ ట్యాబ్లెట్ల తయారీలో ప్రముఖ కంపెనీ అయిన గ్రాన్యూయాల్స్‌ ఇండియా తన వంతు...

దేశంలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు ఆల్ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. ఇవాళ కూడా లీటరుకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 25 పైసలు చొప్పన...