చెన్నైకు అమరరాజా బ్యాటరీస్ను తరలిస్తారనేది వదంతి మాత్రమేనని, వదంతులకు తాము స్పందించమని ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. వివాదాస్పద ప్రశ్నలకు దూరంగా ఉంటామని చెప్పారు. తండ్రి రామచంద్రనాయుడుతో...
CORPORATE NEWS
వచ్చే ఏడాది జులై 1వ తేదీ నుంచి 100 మైక్రాన్ల కంటే తక్కువ మంది ఉండే ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో పేపర్...
గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ పదవి నుంచి ఆది గోద్రెజ్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ఇవాళ అధికారికంగా వెల్లడించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆయన ఛైర్మన్...
దేశీయంగా విమాన టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరలను పౌర విమానయాన శాఖ సవరించింది. దీంతో దేశీయంగా విమానయానం మరింత ప్రియమైంది. టికెట్ల ధరలు 9.83 శాతం నుంచి...
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందిన స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) తేల్చింది. ఈ...
హైదరాబాద్కు చెందిన వెటర్నరీ ఔషధాల సంస్థ క్రోనస్ ఫార్మాస్పెషాలిటీస్ను అరబిందో ఫార్మా టేకోవర్ చేసింది. ఈ కంపెనీ లో రూ.420 కోట్లతో 51 శాతం వాటాను కొనుగోలు...
జూన్తో ముగిసిన తొలి త్రైమాసికానికి నాట్కో ఫార్మా రూ.75 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.122 కోట్లతో పోలిస్తే...
జర్మనీ స్పోర్ట్స్ వేర్ కంపెనీ ఆదిదాస్ ఎట్టకేలకు రీబాక్ బ్రాండ్ను అమ్మేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రాండ్ను వొదిలించుకునేందుకు ఆదిదాస్ ప్రయత్నిస్తోంది. అమెరికాకు చెందిన అథింటిక్...
పేటీఎం త్వరలోనే స్టాక్ మార్కెట్ నుంచి దాదాపు రూ. 15,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)...
ఈ ఏడాది నవంబర్కు బజాజ్ ఆటో ఉత్పత్తుల్లో రారాజైన 'పల్సర్'కు 20 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా వచ్చే నవంబర్లో ఆల్ న్యూ పల్సర్ ప్లాట్ఫామ్ను మార్కెట్లోకి...