For Money

Business News

CORPORATE NEWS

టెలికాం కంపెనీలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్యాకేజీపై ఇవాళ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి స్పెక్ట్రమ్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ...

పిల్లల్లో హెచ్‌ఐవీ వ్యాధిని అదుపు చేయడానికి వీలుకల్పించే మందులను తయారీకి లారస్‌ ల్యాబ్స్‌ రెడీ అవుతోంది. దీని కోసం యునైటెయిడ్‌, ద క్లింటన్‌ హెల్త్‌ యాక్సెస్‌ ఇనీషియేటివ్‌...

‘ఎస్’ బ్యాంకు షేర్లు ఇవాళ మార్కెట్‌లో దూసుకెళ్ళాయి. ఇంట్రా-డే ట్రేడ్‌లో బీఎస్‌ఈలో ఈ షేర్‌ ఆరు వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఎన్‌ఎస్ఈలో ఈ షేర్‌ ఒకదశలో రూ.1...

మరికాస్సేపట్లో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. ఇవాళ కాలిఫోర్నియాలో జరిగే యాపిల్‌ ఈవెంట్‌ ఐఫోన్ 13ను మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ఈ మోడల్‌కు సంబంధించి అనేక ఊహాగానాలు సాగుతున్నాయి....

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ నుంచి ప్రమోటర్‌ డైరెక్టర్లు రాజీనామా చేయాలంటూ రెండు ప్రధాన ఇన్వెస్టింగ్‌ సంస్థలు నోటీసు జారీ చేయడంతో... ఆ కంపెనీ వ్యవహారాలు అనూహ్య మలుపులు...

జొమాటొ సహ వ్యవస్థాపకుడు గౌరవ్‌ గుప్తా రాజీనామా చేశారన్న వార్తతో ఆ కంపెనీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. 2015లో కంపెనీ చేరిన గౌరవ్‌ 2018లో...

ప్రమోటర్లయిన సుభాష్‌ చంద్ర కుటుంబ సభ్యులు కంపెనీ నుంచి వైదొలగాలని ఇతర ఇన్వెస్టర్లు నోటీసు ఇవ్వడంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌ ప్రస్తుతం 20 శాతం లాభంతో ట్రేడవుతోంది....

నిన్న డిష్‌ టీవీ. ఇపుడు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌. డిష్‌ టీవీలో ప్రధాన వాటాదారైన ఎస్‌ బ్యాంక్‌ ఇటీవల కంపెనీ ఛైర్మన్‌ జవహర్‌లాల్‌ గోయెల్‌ను రాజీనామా చేసి వెళ్ళిపోవాలని...

రిలయన్స్‌ జియో నెక్ట్స్‌ ఫోన్‌కు పోటీగా 4జీ స్మార్ట్‌ ఫోన్‌ తేవాలని ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది....