ప్రతిదీ ఆన్లైన్ అంటోంది ప్రభుత్వం. ప్రధాని మోడీ నోటా ఎపుడూ డిజిటల్ మంత్ర... దీనికి బలౌతున్నది ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు. ప్రతి లావాదేవీకి ట్రాన్సాక్షన్ ఫీజుతో...
CORPORATE NEWS
నార్వేకు చెందిన సౌర ప్యానెళ్ల తయారీ సంస్థ ఆర్ఈసీ సోలార్ను 771 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5800 కోట్ల)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. దేశీయంగా స్టెర్లింగ్...
ఈనెల 6వ తేదీ నుంచి ఈ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నామని, కంపెనీ SAP @ERP సాఫ్ట్వేర్ నుంచి రహస్య డిజిటల్ సాక్ష్యాలను పొందినట్లు ఐటీ విభాగం వెల్లడించింది....
హైదరాబాద్లోని హెటిరో డ్రగ్స్పై ఐటీ అధికారులు చేసిన దాడుల్లో రూ. 550 కోట్ల అక్రమ ఆదాయం ఇప్పటి వరకు బయటపడింది. ఈ విషయాన్ని ఐటీ విభాగం వెల్లడించింది....
ఏడు దశాబ్దాల తర్వాత తిరిగి ఎయిర్ ఇండియా తమ గ్రూప్లోకి చేరడంతో ఆ గ్రూప్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఎయిరిండియాకు...
సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో టీసీఎస్ కంపెనీ రూ. 46,867 కోట్ల అమ్మకాలపై రూ. 9,624 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ ఫలితాలు మార్కెట్...
కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా బిడ్లలో టాటా సన్స్...
చైనాలో విద్యుత్ సంక్షోభం కొనసాగుతోంది. విద్యుత్ సరఫరా లేని కారణంగా అనేక కంపెనీలు మూత పడ్డాయి. దీంతో చైనా నుంచి దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో...
టీవీఎస్ కంపెనీ పండుగ సీజన్కు కొత్త స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. జూపిటర్ మోడల్ ఇప్పటి వరకు 110సీసీకే పరిమితంగా కాగా, కొత్త మోడల్ 125సీసీతో తెచ్చామని...
ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో డ్రగ్స్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో సహా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం...