నిఫ్టి ఇవాళ నష్టాలో ప్రారంభమయ్యే అవకాశముంది. సింగపూర్ నిఫ్టి 80 పాయింట్ల నష్టంతో ఉన్నా... ఆ స్థాయి నష్టాలు ఉండకపోవచ్చు. నిఫ్టికి ఇవాళ 17,330 ప్రాంతంలోనే మద్దతు...
Blog
కార్మికుల వేతనాలను పెంచాల్సి రావడం, వ్యయం పెరగడం కారణంగా బొగ్గు ధరలను కనీసం 10 నుంచి 11 శాతం పెంచాలని కోల్ ఇండియా నిర్ణయించింది. 2018 నుంచి...
మళ్లీ ఉద్దీపన ప్యాకేజీ అమెరికా మార్కెట్లను ప్రభావితం చేయనుంది. ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణకు సంబంధించి ఈ నెలలోనే ప్రకటన రావొచ్చు. గత శుక్రవారం మన మార్కెట్లకు సెలవు....
కొవిడ్ సమయంలోనూ ఆఫీస్ స్పేస్కు మంచి డిమాండ్ కన్పిస్తోంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణ భారత్లోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ ఎక్కువగా ఉందని...
స్విస్ బ్యాంకులలో భారతీయులకు ఉన్న ఆస్తులు, డిపాజిట్ల వివరాలకు సంబంధించిన మరింత సమాచారం ఈ నెలలో భారత్కు అందనుంది. ఆ దేశ బ్యాంకుల్లో భారతీయులకు ఉన్న ఖాతాలతో...
రైల్వే స్టేషన్లు, రైళ్ల ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో భాగంగా.. బోగీలను లీజుకు ఇవ్వనుంది. ఆసక్తి ఉన్నవాళ్లు ఆ బోగీలను పూర్తిగా కొనుగోలు చేయొచ్చు. ఐదేళ్ల పాటు లీజుకు ఇస్తామని,...
ఆంధ్రప్రదేశ్కు కొత్త ప్రైవేట్ రంగ కంపెనీలు రావడం అటుంచి రావాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తరలిపోతున్నాయి. తాజాగా విశాఖ సమీపంలోని గంగవరం రేవు వద్ద తలపెట్టిన...
అధిక ధరకు విద్యుత్ కొనాల్సి రావడంతో అనుకున్న వ్యయం పెరిగిందని... సదరు పెరిగిన మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలుకు ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు రెడీ అవుతున్నాయి....
17 రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిధులను విడుదల చేసింది. 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ...
అమ్మకానికి మరో 13 ఎయిర్పోర్టులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పెద్ద ఎయిర్పోర్టులను సమీపంలోని చిన్న ఎయిర్పోర్టులతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో అమ్మకాలని కేంద్ర...
