For Money

Business News

Blog

టుటికోరిన్‌ కేంద్రంగా పనిచేసే తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ మేరకు ప్రాస్పెక్టస్‌ను సెబి వద్ద దాఖలు చేసింది. 1.584 కోట్ల షేర్లను పబ్లిక్‌...

చాలా రోజుల తరవాత ఐటీ షేర్లు నిఫ్టికి మద్దతుగా నిలిచాయి. బ్యాంక్‌ నిఫ్టి అర శాతం దాకా నష్టపోయినా...నిఫ్టి ఆకర్షణీయ లాభంతో క్లోజ్‌ కావడానికి కారణం ఐటీ,...

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17400నిదాటి 17,429ని తాకింది. ఈ స్థాయి దాటితే నిఫ్టి ప్రధాన నిరోధం 17,450. మరి స్థాయిని...

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్‌ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తన ఆసియా కస్టమర్లకు ధరలు తగ్గించాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. తన ఎగుమతుల్లో దాదాపు 60 శాతం...

స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. గత శుక్రవాం జాబ్‌ డేటా నిరాశాజనకంగా ఉండటంతో అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. సూచీల్లో పెద్ద తేడా లేదు. అంతకుముందు యూరో...

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌తో ఒక్కసారిగా అందరిని ఆకర్షించిన ఓలా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌లోకి అడుగు పెట్టాలని నిర్ణయించింది. దీని కోసం కొత్తగా...

ఈపీఎఫ్‌ సబ్‌స్క్రయిబర్లకు 2020-21 ఏడాదికి 8.5 శాతం ఇవ్వడాలని గత మార్చి నెలలోనే నిర్ణయించినా ఇప్పటి వరకు వడ్డీ వారి ఖాతాల్లో వేయలేదు. దీనికి సంబంధించిన ఫైల్‌ను...

ఈ ఏడాది ఆరంభంలో భారీగా తగ్గిన క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ ఇవాళ మళ్ళీ 50,000 డాలర్లను దాటింది. ఇవాళ 0.85 శాతం లాభపడి 50,398 డాలర్ల వద్ద...

తెలంగాణలో ఫార్మా ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న జీనోమ్‌ వ్యాలీకి అదనంగా హైదరాబాద్‌కు మరో బయో ఫార్మాస్యూటికల్‌ హబ్‌ ఏర్పాటు కానుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌...