For Money

Business News

Blog

స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల హవా కొనసాగుతోంది. పలు కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో అదానీ ట్రాన్స్‌మిషన్(రూ. 1,580), అదానీ టోటల్ గ్యాస్(రూ....

ఎనిమిది కొత్త ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్ష్‌ (F&O) కాంట్రాక్ట్‌లను నేషనల్ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (NSE) చేర్చింది. అక్టోబర్‌ సిరీస్‌ నుంచే ఇవి ఇన్వెస్టర్లకు అందుబాటుకి వస్తాయి. ఇక...

భారత స్టాక్‌ మార్కెట్‌లో సూచీలు ఆల్ టైమ్‌ హైకి చేరి కొత్త రికార్డు సృష్టించాయి. నిఫ్టి 17000 స్థాయిని దాటగా, సెన్సెక్స్ 57,550ని దాటింది. ఇప్పట్లో వడ్డీ...

విదేశీ ఇన్వెస్టర్లు నిఫ్టి షేర్లలో ట్రేడింగ్‌ మొదలు పెట్టేసరికి... ర్యాలీ చాలా జోరుగా ఉంది. ఇవాళ కూడా నిఫ్టి మరో 200 పాయింట్లు పెరిగింది. గత నెల...

ఆన్‌లైన్‌ పేమెంట్స్‌కు సంస్థ అయిన బిల్‌డెస్క్‌ను ప్రొసస్‌ కంపెనీ టేకోవర్‌ చేసింది. బిల్‌డెస్క్‌ను ఏకంగా 470 కోట్ల డాలర్లకు అంటే సుమారు రూ. 35,000 కోట్లకు టేకోవర్‌...

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ ఇవాళ 57000 స్థాయిని దాటింది. నిన్న క్షీణించిన షేర్లు ఇవాళ పెరిగాయి.. నిన్న పెరిగిన షేర్లు ఇవాళ...

ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్లు పెరుగుతూ వస్తున్నాయి. అధిక స్థాయిల వద్ద కూడా నిఫ్టి చాలా ఈజీగా కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. చిన్న, మధ్యతరహా ఇన్వెస్టర్లు...

ప్రభుత్వ రంగ బ్యాంకుల మాదిరిగానే ఎల్‌ఐసీలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి అనుమతించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే 20 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతిస్తారన్నమాట....

అంతర్జాతీయ మార్కెట్లు అధిక స్థాయిల వద్ద అలసిపోతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నాస్‌డాక్‌ ఒక శాతం వరకు లాభపడగా, ఎస్‌ అండ్ పీ 500...