For Money

Business News

Blog

రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని భారతీ ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. ఆదివారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేవఃలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ...

రిలయన్స్‌ జియోలో 7.7 శాతం వాటా కోసం రూ. 33,737 కోట్లు పెట్టుబడి పెట్టిన గూగుల్‌ కంపెనీ ఇపుడు ఎయిర్‌టెల్‌లో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతోంది. జాతీయ...

హైదరాబాద్‌కు చెందిన ఓపెన్‌ప్లేను రూ.186.41 కోట్లతో కొనుగోలు చేసినట్లు నజారా టెక్నాలజీస్‌ వెల్లడించింది. శ్రీరామ్‌ రెడ్డి వంగా, ఉన్నతి మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్స్‌ నుంచి ఓపెన్‌ప్లేను కొనుగోలు చేసినట్లు...

ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా, హాంగ్‌సెంగ్‌ గ్రీన్‌లో ఉన్నా మన మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. నిఫ్టి ప్రారంభంలోనే 16655 వద్ద ఒత్తిడి ఎదుర్కొంది. ప్రస్తుతం 60 పాయింట్ల...

విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) సెప్టెంబరు 1న ప్రారంభమై 3న ముగియనుంది. ఐపీఓ ధర శ్రేణిని రూ.522-రూ.531గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్‌...

ఇవాళ సెప్టెంబర్‌ డెరివేటివ్స్‌ ప్రారంభమౌతాయి. నిన్న రోలోఓవర్స్‌ సాధారణ స్థాయిలో ఉన్నాయి. నిన్న విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,974 కోట్ల నికర అమ్మకాలు జరిపాయి. దేశీయ ఆర్థిక...

రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని సూచీలు అరశాతంపైగా నష్టంతో ముగిశాయి. డాలర్ ఇండెక్స్‌ 93పై స్థిరంగా ఉంది. క్రూడ్‌ రాత్రి...

ఆగస్ట్ డెరివేటివ్‌ సిరీస్‌ ఇవాళ పెద్ద మార్పులు లేకుండానే ముగిసింది. అనేక సార్లు మార్కెట్‌ నష్టాల్లోకి వెళ్ళినా... 16,600 ప్రాంతంలో గట్టి మద్దతు లభించింది. ఒకదశలో 16,683...

సింగపూర్‌ నిఫ్టి బాటలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలోనే 16,642 పాయింట్లకు చేరిన నిఫ్టి ఇపుడు 16,629 వద్ద 5 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి రెడ్‌లో...

ఇవాళ ఆగస్ట్‌ వీక్లీ, డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. ప్రపంచ మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. ఆసియా మార్కెట్లయితే భారీ నష్టాల్లో ఉన్నాయి. క్రూడ్‌ మళ్లీ 71 డాలర్లను దాటింది. ఈ...