విదేశీ ఇన్వెస్టర్ల జోరు ముందు సాధారణ ఇన్వెస్టర్లు కంగారు పడిపోతున్నాడు. నిఫ్టి రోజుకో కొత్త శిఖరాన్ని అధిరోహిస్తోంది. పెట్టుబడి పెట్టాలంటే గుబులు. పెట్టకపోతే.. నిఫ్టి పరుగులు పెడుతోంది....
Blog
నిన్న మీడియాతో మాట్లాడిన ఎయిర్టెల్ యజమాని సునీల్ మిట్టల్ టెలికాం చార్జీలను పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఇంకెంతో కాలం తక్కువ ధరకు ఆఫర్ చేయలేమని చెప్పారు. ఈ...
సింగపూర్ నిఫ్టి ఇవాళ వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టిపై వ్యూహాన్ని వివరించారు మార్కెట్ విశ్లేషకుడు రవీంద్ర కుమార్. సీఎన్బీసీ ఆవాజ్ ఛానల్తో...
ఓలా సంస్థ తమ విద్యుత్తు స్కూటర్ల అమ్మకాలను ఆపేసింది. ఆన్లైన్లో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అంటే 24 గంటల్లోనే రూ.600 కోట్లకు పైగా...
హీరో మోటోకార్ప్ తమ వాహనాల ధరలను రూ.3,000 వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. పెరిగిన ధరలు ఈ నెల 20 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ముడి...
ప్రపంచ మార్కెట్లది ఒకదారి. మన మార్కెట్లది ఒకదారి. డాలర్కు పోటీ క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నా... మన మార్కెట్లో బుల్ రన్ ఆగడం లేదు. నిన్న యూరో మార్కెట్లు...
ఎస్బీఐ పండగ సీజన్ ఆఫర్ ప్రకటించింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఇంటి రుణాలను 6.7శాతం వడ్డీకే ఇవ్వనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. అయితే క్రెడిట్...
జీ టీవీ గ్రూప్నకు చెందిన డిష్ టీవీ కంపెనీ వాటాదారులకు తెలియకుండా నిధులు దారి మళ్ళించిందని ఎస్ బ్యాంక్ అనుమానిస్తోంది. డిష్ టీవీ నుంచి భారీ ఎత్తున...
నిఫ్టి యమ డేంజర్గా మారింది. ట్రేడింగ్ ఇపుడు పూర్తి పెద్ద ఇన్వెస్టర్ల గేమ్గా మారింది. ఇండెక్స్ గరిష్ఠ స్థాయిలో ఉండటంతో చిన్న ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడి పెట్టలేని...
టెలికాం రంగానికి ముఖ్యంగా ఏజీఆర్ వాయిదాల చెల్లింపుపై నాలుగేళ్ళ మారటోరియం విధించడంతో ఇవాల వొడాఫోన్ ఐడియా షేర్ 30 శాతం పెరిగి రూ.11.50కి చేరింది. ఇపుడు 26...
