మార్కెట్ స్థిరంగా ప్రారంభమైంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 20 పాయింట్ల లాభంతో 17,400 వద్ద ట్రేడవుతోంది. జీ గ్రూప్ షేర్లు ఇవాళ కూడా వెలుగులో ఉన్నాయి....
Blog
టెలికాం కంపెనీలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్యాకేజీపై ఇవాళ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి స్పెక్ట్రమ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ...
మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లు అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. బైడెన్ కార్పొరేట్ పన్నులను పెంచడం ఖాయంగా కన్పిస్తోంది. ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నా మన మార్కెట్లు...
బ్యాంకులకు మళ్లీ మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య వెంటాడుతోంది. 2022 మార్చి నాటికల్లా ఎన్పీఏల భారం రూ.10 లక్షల కోట్లు మించిపోతుందని అసోచామ్-క్రిసిల్ సంస్థల అధ్యయనంలో వెల్లడైంది....
పిల్లల్లో హెచ్ఐవీ వ్యాధిని అదుపు చేయడానికి వీలుకల్పించే మందులను తయారీకి లారస్ ల్యాబ్స్ రెడీ అవుతోంది. దీని కోసం యునైటెయిడ్, ద క్లింటన్ హెల్త్ యాక్సెస్ ఇనీషియేటివ్...
ఇళ్ల ధరల సూచీలో భారత్ ప్రపంచ 55 దేశాల్లో 54వ స్థానంలో ఉందని స్థిరాస్తి రంగానికి చెందిన అధ్యయన సంస్థ నైట్ఫ్రాంక్ వెల్లడించింది. భారత్లో ఇళ్ల ధరలు...
ఫార్మా పరిశ్రమకు కీలకమైన ముడి ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్స్)లను చైనా డంప్ చేస్తోందని, దీనివల్ల దేశీయ పరిశ్రమ ఎదగడం లేదని హైదరాబాద్కు చెందిన అరబిందో...
బైడెన్ ప్రతిపాదించిన కార్పొరేట్ పన్ను పెంపుపై కొనసాగుతున్న అనిశ్చితి స్టాక్ మార్కెట్లో కన్పిస్తోంది. ఇవాళ డాలర్ స్వల్పంగా తగ్గగానే... నాస్డాక్ గ్రీన్లోకి వచ్చేసింది. కాని డౌజోన్స్ అర...
‘ఎస్’ బ్యాంకు షేర్లు ఇవాళ మార్కెట్లో దూసుకెళ్ళాయి. ఇంట్రా-డే ట్రేడ్లో బీఎస్ఈలో ఈ షేర్ ఆరు వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఎన్ఎస్ఈలో ఈ షేర్ ఒకదశలో రూ.1...
మరికాస్సేపట్లో ఈ సస్పెన్స్కు తెరపడనుంది. ఇవాళ కాలిఫోర్నియాలో జరిగే యాపిల్ ఈవెంట్ ఐఫోన్ 13ను మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఈ మోడల్కు సంబంధించి అనేక ఊహాగానాలు సాగుతున్నాయి....
