జీఎస్టీ కౌన్సిల్ ఎల్లుండి అంటే ఈనెల 31న ఢిల్లీలో సమావేశం కానుంది. కౌన్సిల్ సభ్యులందరూ ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం...
Blog
ఉదయం అర గంటలోనే ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17285కి చేరిన నిఫ్టి తరవాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. అక్కడి నుంచి లాభనష్టాలతో అటూ ఇటూ సాగినా... క్లోజింగ్...
పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా సమీకరించిన నిధుల్లో విలీనాలు/ కొనుగోళ్లు...
చాలా రోజుల తరవాత విదేశీ ఇన్వెస్టర్లు నిన్న నికర కొనుగోళ్ళు చేశాయి. కాని కేవలం రూ. 207 కోట్లు మాత్రమే. అయినా ఫ్యూచర్స్లో అమ్మకాలు సాగుతున్నాయి. ఈ...
నిఫ్టి ఇపుడు ఓవర్బాట్ పొజిషన్లోకి వచ్చింది. టెక్నికల్ సంకేతాలు బై సిగ్నల్స్ ఇస్తున్నా... నిఫ్టిలో భారీ కొనుగోళ్ళు, రేపు డెరివేటివ్ క్లోజింగ్ కారణంగా నిఫ్టిలో ఒత్తిడి వచ్చే...
హైదరాబాద్కు చెందిన అశోకా బిల్డర్స్ రూ.235 కోట్లు వెచ్చించి కూకట్పల్లిలో 10 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఓ దిగ్గజ కార్పొరేట్ సంస్థకు చెందిన ఈ స్థలాన్ని...
ఫార్మాస్యూటికల్స్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన సన్ ఫార్మా ఆంధ్రప్రదేశ్లో యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ కంపెనీ అధినేత దిలీప్ సంఘ్వీ నిన్న సీఎం...
తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు మాజీ ఛైర్మన్ నేసమణిమారన్ ముత్తు అలియాస్ ఎంజీఎం మారన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఫెమా చట్టం 1999 కింద...
కేవలం రెండు షేర్లు మాత్రమే ... అదీ స్వల్ప నష్టాలతో ముగిశాయి. 48 షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. బ్యాంక్ నిఫ్టి నుంచి పెద్దగా మద్దతు అందకున్నా... నిఫ్టి...
సింగపూర్ నిఫ్టి స్థాయి లాభాలతోనే నిఫ్టి ప్రారంభమైంది. 17195 గరిష్ఠ స్థాయిని తాకిన తరవాత ఇపుడు 95 పాయింట్ల లాభంతో 17181 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి...
