హైదరాబాద్కు చెందిన కావేరీ సీడ్ కంపెనీ డిసెంబరు త్రైమాసికంలో రూ.102 కోట్ల ఆదాయంపై రూ .9 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం...
Blog
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇండియా సిమెంట్స్ లాభాలు భారీగా క్షీణించాయి.ఈ కాలానికి రూ.1,160 కోట్ల కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.16 కోట్ల నికర లాభం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలతో ముగిసిన మూడునెలల్లో అపోలో హాస్పిటల్ చక్కటి పనితీరు కనబర్చింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 228 కోట్ల నికర...
దివీస్ ల్యాబ్ మరోసారి అద్భుత ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 902 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. 2020...
జీ మీడియా (పాత పేరు జీ న్యూస్)ను ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ కొనుగోలు చేస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఆ కంపెనీ ఖండించింది. ఎస్సెల్...
పతంజలి ఆయుర్వేదకు చెందిన రుచి సోయా కంపెనీ ఈ నెలాఖరులో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ చేయనుంది. ఈ ఇష్యూ కింద రూ. 4,300 కోట్ల విలువైన...
పాలసీ బజార్, పైసా బజార్ మాతృసంస్థ అయిన పీబీ ఫిన్టెక్ షేర్లకు ఇవాళ కొనేవారు లేకపోవడం విచిత్రం. షేర్ ఇవాళ పది శాతంపైగా పడింది. అయినా ఇంకా...
అమెరికా ఆంక్షలు కారణంగా ఇరాన్ నుంచి భారత దేశం క్రూడ్ ఆయిల్ కొనుగోళ్ళు ఆపేసింది. దీని ప్రభావం బాస్మతి బియ్యం ఎగుమతులపై పడింది. దీంతో బాస్మతి బియ్యం...
డిసెంబర్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి మళ్ళీ క్షీణించింది. ఈ నెలలో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) 0.4 శాతానికి పడిపోయినట్లు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ)...
ద్రవ్యోల్బణ రేటు భయాలు ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు, ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టి కూడా ఇవాళ ఒకదశలో 300...
