For Money

Business News

Blog

దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి(ఎంఎస్ఐ) నుంచి తొలి ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్(ఈవీ) రెడీ అవుతోంది. ట‌యోటా కిర్లోస్క‌ర్ మోటార్స్‌తో క‌లిసి గ్లోబ‌ల్ మిడ్ సైజ్...

హైదరాబాద్‌ మార్కెట్‌లో భారీ ఎత్తున ప్రవేశిస్తామని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ పేర్కొంది. హైదరాబాద్‌లో కేవలం ఒకట్రెండ్‌ కాకుండా... భారీ సంఖ్యలో ప్రాజెక్టులు చేపడతామని కంపెనీ ఎగ్జిక్యూటివ్...

ఆంధ్రప్రదేశ్‌ తెస్తున్న కొత్త అప్పుల్లో వడ్డీ కోసమే 25 శాతం చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో ఏపీ ప్రభుత్వం...

తన పాలసీదారులకు పబ్లిక్‌ ఆఫర్‌లో పది శాతం వాటాలను రిజర్వ్‌ చేసింది ఎల్‌ఐసీ. పబ్లిక్‌ ఇష్యూకు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను ఇవాళ సెబీ వద్ద దాఖలు చేసింది ఎల్‌ఐసీ....

ఏకంగా 12 లక్షల చదరపు అడుగులతో ఓ మాల్‌ను నిర్మిస్తున్నట్లు ఫినిక్స్‌ మిల్స్ వెల్లడించింది. దేశంలో ఇది అతి పెద్ద మాల్‌ అని, ఇతర పెద్ద మాల్స్‌తో...

ఒక ప్రభుత్వ రంగ ఈ స్థాయికి ఎదగడం ఎంత గొప్పవిషయం అనిపిస్తుంది... దాని మార్కెట్‌ వ్యాల్యూ చూస్తుంటే. ఇవాళ సెబి వద్ద పబ్లిక్‌ ఆఫర్‌కు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను...

ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ఇవాళ సాయంత్రం స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది....

కేంద్ర ప్రభుత్వ అవినీతి చిట్టా తమ వద్ద ఉందని, కచ్చితంగా బయట పెడతామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టుకు వెళతామని ఆయన అన్నారు....

పైకి ఆర్థిక సంస్కరణలు అని చెబుతున్నా... వీటి అసలు ఉద్దేశం విద్యుత్‌ రంగాన్ని ప్రైవేట్‌ కంపెనీలకు అప్పజెప్పడమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో ఆయన...