ఇవాళ్టి ట్రేడింగ్ కోసం ఎస్ సెక్యూరిటీస్కు చెందిన అమిత్ త్రివేది రెండు షేర్లను సిఫారసు చేస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్ పత్రిక పాఠకుల కోసం ఆయన ఈ రెండు...
Blog
బ్యాంకింగ్ రంగ షేర్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రేజ్ వేరు. కాని ఇది ఏడాది కిందటి మాట. ప్రస్తుత ర్యాలీకి చాలా దూరంగా ఉన్న కౌంటర్ ఇది. అనేక...
గత సంవత్సరం (2021) భారత్ బంగారం దిగుమతులు 1,067.72 టన్నులకు చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది. కరోనా సంక్షోభం కారణంగా...
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. రుణదాతలు ఈ కంపెనీని అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు...
పతంజలి గ్రూప్ కంపెనీ రుచి సోయా ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీవో)కి రాబోతున్నది. కంపెనీలో యజమానులకు దాదాపు 99 శాతం వాటా ఉంది. సెబి నిబంధనల మేరకు క్రమంగా...
2020 మార్చి దిగువస్థాయిలో మొదలైన బుల్ రన్ కొనసాగుతోందని... అయితే జులై -ఆగస్టు నెలకల్లా ఓ కరెక్షన్ రావడం ఖాయమని క్యాష్దకెవోస్ డాట్ కామ్కు చెందిన జయ్...
రెండు కరోనా వేవ్లను తట్టుకుని... రియల్ ఎస్టేట్ రంగం నిలబడింది. ముఖ్యంగా రెండో వేవ్లోనే రియల్ ఎస్టేట్ కోలుకోవడం ప్రారంభమైంది. చాలా వరకు ప్రధాన కంపెనీల షేర్లు...
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణం ఇప్పటి వరకు వంటనూనెలు, ఖనిజాలు, గోధుమలు, మొక్కజొన్న దరలు పెరిగాయి. ఇపుడు బియ్యం వంతు వచ్చింది. పౌల్ట్రీతోపాటు ఇతర పరిశ్రమల్లో గోధుమ,...
ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను అనూహ్యంగా 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించడం... ఉద్యోగ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మార్కెట్లో వడ్డీ...
2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై వడ్డీని తగ్గించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ నిధులపై 8.1 శాతం వడ్డీ ఇవ్వాలని...
