కొన్ని నెలల క్రితం పౌల్ట్రీ దగ్గర కిలో చికెన్ ధర (దీన్నే ఫామ్గేట్ ధర అని అంటారు) రూ. 70 నుంచి రూ. 80 దాకా ఉండేది....
Blog
ఉక్రెయిన్,రష్యా యుద్ధంతో పాటు వడ్డీ రేట్ల పెంపు ప్రతిపాదన ఈక్విటీ మార్కెట్లపై ఇంకా ప్రభావం చూపుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును మార్కెట్ డిస్కౌంట్ చేసిందని విశ్లేషకులు...
బీమారంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్గా కేంద్ర ఆర్థిక సేవల శాఖ మాజీ కార్యదర్శి దేబశిశ్ పాండాను నియమించారు. ఈ పదవిలో దేబశిశ్ పాండా మూడేళ్ళు ఉంటారు....
వాల్స్ట్రీట్ మిశ్రమంగా ఉంది.యూరో మార్కెట్లన్నీ గ్రీన్లో ఉన్నాయి. జర్మనీ డాక్స్ ఒక శాతంపైగా లాభంతో ఉంది. యూరో స్టాక్స్ 50 సూచీ కూడా ఒక శాతం లాభంతో...
బ్యాంకుల రుణాల ఎగవేత కేసుల్లో మొన్ననే ఏబీజీ షిప్యార్డ్ రికార్డు సృష్టించింది. ఏకంగా రూ. 22000 కోట్ల రుణాలను ఎగ్గొట్టి... నంబర్ వన్ స్థానంలోకి వచ్చింది. కాని...
ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో ముగుస్తుందనగా ఏపీ మరోసారి మార్కెట్ నుంచి మరో రూ.2000 కోట్లు తీసుకోనుంది. ఈనెల 15వ తేదీన ఏపీ తరఫున రూ.1000...
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి వద్ద సవరించిన ప్రాస్పెక్టస్ను ఎల్ఐసీ దాఖలు చేసింది. ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్కు సంబంధించిన ప్రాస్పెక్టస్కు సెబీ ఇది వరకే ఆమోదం...
ఆంధ్రప్రదేశ్ కాస్త రుణాంధ్రప్రదేశ్గా మారిపోయింది. కేవలం నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర అప్పులు, గ్యారంటీలు వెరశి రూ. 5.5 లక్షల కోట్లను దాటాయి. ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో...
మరికొద్ది రోజుల్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభించేందుకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలనుకున్న పేటీఎంకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభించాలంటే పేమెంట్స్ బ్యాంక్కు...
మద్య నిషేధం స్లోగన్తో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వానికి మద్యం ఆదాయం ప్రధాన వనరుగా మారింది. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022-23 ఏడాదిలో...
