For Money

Business News

Blog

రాత్రి అమెరికా, ఇపుడు చైనా, హాంగ్‌సెంగ్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉండటంతో మన మార్కెట్లు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ మార్కెట్‌ సూచీ 5...

కరోనా కేసులు కేవలం 3,500లోపే కావొచ్చు. కాని ప్రభుత్వం మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. జీరో కోవిడ్‌ వ్యూహాన్ని అమలు చేస్తోంది. దేశంలో అతి పెద్ద స్టార్టప్‌...

రేపు అమెరికా ఫెడ్‌ సమావేశం కానుంది. కనీసం పావు శాతం వడ్డీని పెంచుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టెక్‌, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. ఫెడ్‌...

బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టిన కేసులో హైదరాబాద్‌కు చెందిన మీనా జువెల్లర్స్‌పై సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. కంపెనీతో పాటు ఆ కంపెనీ డైరెక్టర్‌ అయిన ఉమేష్‌...

చైనాలో కరోనా కేసులు పెరగడం, వాణిజ్య నగరం షెజెన్‌ను మూసేయడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా క్షీణించాయి. కోటి 75 లక్షల మంది ఉన్న ఓ మహానగరంలో...

మొన్నటిదాకా డాలర్‌తో పాటు బులియన్‌ ధరలు పెరిగే సరికి... మన మార్కెట్‌ బంగారం, వెండి దుమ్ము రేపాయి. ఇపుడు సేమ్‌... రివర్స్‌లో నడుస్తున్నాయి. డాలర్‌తో పాటు మెటల్స్‌...

వాల్‌స్ట్రీట్‌ మిశ్రమంగా ఉంది. ఆరంభంలో నాస్‌డాక్‌ గ్రీన్‌లో ఉన్నా... ఇపుడు రెడ్‌లోకి వచ్చింది. అయితే నష్టాలు అర శాతంలోపే ఉన్నాయి. టెక్‌ షేర్లతోపాటు ఐటీ షేర్లలో స్వల్ప...

టాటాల హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ అధినేత అయిన ఎన్ చంద్రశేఖరన్‌ ఎయిర్‌ ఇండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అలాగే కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా జీఐసీ మాజీ సీఎండీ...

మార్కెట్‌ ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. ఉదయం ప్రారంభంలో స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొన్న నిఫ్టి... తరవాత వెనక్కి తిరిగి చూడలేదు. ఉదయం 16,606ని తాకిన నిఫ్టి ఏకంగా...