For Money

Business News

Blog

హాస్పిటాలిటీ రంగంలోకి రిలయన్స్‌ మరింత విస్తరిస్తోంది. కరోనా సమయంలో అనేక కంపెనీలు హాస్పిటాలిటీ రంగం నుంచి వైదొలగుతున్నాయి. అయినకాడికి కంపెనీలను అమ్మేస్తున్నారు. ఇదే అదనుగా రిలయన్స్‌ ఇండస్ట్రీ...

భారీ ఎత్తున విదేశాల నుంచి నిధులు సమీకరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇపుడు కంపెనీలోని కీలక భాగాలను విడిదీసి లిస్టింగ్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. రిలయన్స్‌ జియోను విడగొట్టి...

ఇటీవల వందల కోట్ల నోట్ల కట్టలతో ఐటీ అధికారులకు పట్టుబడిన హెటెరో డ్రగ్స్‌ హైదరాబాద్‌ నగర శివార్లలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌...

సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2021-22 తరువాతి విడత అమ్మకాలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానుంది. గ్రాము బంగారం ధర రూ. 4786గా ఆర్‌బీఐ నిర్ణయించింది....

షేర్లను బైబ్యాక్‌ చేయాలని టీసీఎస్‌ నిర్ణయించింది. ఈనెల 12న జరిగే బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అపుడే బైబ్యాక్‌కు సంబంధించిన ఇతర అంశాలను...

గడువుకన్నా ముందే వడ్డీ రేట్లను పెంచుతామని, ఉద్దీపన ప్యాకేజీ మద్దతు ఉపసంహరిస్తామని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మినిట్స్‌లో వెల్లడైనప్పటి నుంచి క్రిప్టో కరెన్సీల పతనం ఎక్కువైంది. డాలర్‌తో...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.2 శాతం ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతంలో ఆర్బీఐ వేసిన అంచనా కంటే ఇది...

మార్కెట్‌ విశ్లేషకుల అంచనాల మేరకు నిఫ్టి 18000 పరుగులు తీసే సూచనలు కన్పిస్తున్నాయి. పడిన ప్రతిసారీ నిఫ్టికి మద్దతు లభిస్తోంది. విదేశీ ఇన్వెస్టర్ల కాల్, ఆప్షన్స్‌ డేటా...

ఉదయం టెక్నికల్‌ అనలిస్టుల అంచనాలను నిజం చేస్తూ నిఫ్టి 17900 ప్రాంతంలో గట్టి ప్రతిఘటన ఎదుర్కొంది. ఇవాళ ఉదయం 17797 వద్ద ప్రారంభమైన నిఫ్టి తరవాత క్రమంగా...