For Money

Business News

Blog

భారతీ ఎయిర్‌టెల్‌, మ్యాక్స్ ఫైనాన్షియల్స్‌పై బ్రోకరేజీ సంస్థలు తమ నివేదికలను విడుదల చేశాయి. భారతీ ఎయిర్‌టెల్‌ ఇపుడు రూ.733 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ టార్గెట్‌ను రూ....

సింగపూర్ నిఫ్టి 120 పాయింట్ల లాభంతో ఉంది. నిన్న నిఫ్టి 17222 పాయింట్ల వద్ద ముగిసింది. సో ఆరంభంలోనే నిఫ్టి 17300ను దాటే అవకాశముంది. క్రూడ్‌ ధరలు...

ఉక్రెయిన్‌, రష్యా మధ్య చర్చల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో రిలీఫ్‌ కన్పిస్తోంది. డాలర్‌ పెరిగింది. క్రూడ్‌ తగ్గింది. ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రాత్రి వాల్‌స్ట్రీట్‌ ఆరంభంలో...

మార్కెట్‌ నుంచి రూ.2,300 కోట్ల నిధుల సేకరణకు జోయాలుక్కాస్‌ ఇండియా లిమిటెడ్‌ రెడీ అవుతోంది. క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించనున్న ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను...

సామాన్యడిపై పెట్రోల్, డీజిల్ ధరల వడ్డన కొనసాగుతూనే ఉంది. ఎనిమిది రోజుల్లో ఏడు సార్లు చమురు సంస్ధలు పెంచాయి. తాజాగా మంగళవారం ఉదయం పెట్రోల్‌పై 80పైసలు, డిజిల్‌పై...

హైదరాబాద్‌కు చెందిన హరిఓమ్‌ పైప్‌ ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 30న ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 5న ఆఫర్‌ ముగుస్తుంది. షేర్ల అలాట్‌ మెంట్‌ 8న...

హైదరాబాద్‌కు చెందిన జనరిక్‌ ఫార్ములేషన్ల కంపెనీ వెరిటాజ్‌ హెల్త్‌కేర్‌కు చెందిన వ్యాపారాన్ని, కొన్ని ఆస్తులను రూ.171 కోట్లకు అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. ఈ మేరకు ఒప్పందం...

యూఏఈకి చెందిన ప్రముఖ రిటైల్ కంపెనీ లులూ గ్రూప్ తమిళనాడులో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఏపీలో ఇది వరకు భారీ ప్రకటించిన ఈ గ్రూప్‌ జగన్మోహన్‌ రెడ్డి...