For Money

Business News

Blog

ట్విటర్‌ కంపెనీని ప్రైవేట్‌ కంపెనీగా మార్చాల్సిన అవసరం ఉందని, ట్వీటర్‌ కంపెనీ మొత్తం వాటా కొనేందుకు తాను సిద్ధమని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అన్నారు. ఇటీవల...

దేశంలోనే అతి పెద్ద సిమెంట్‌ కంపెనీ అయిన అంబుజా సిమెంట్‌ అమ్మకానికి పెట్టారా? అలాంటి ప్రయత్నాలు జరుగుతోందని అంటోంది బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ. అంబుజా సిమెంట్‌లో స్విట్జర్‌ల్యాండ్‌కు...

నిన్న ఇన్ఫోసిస్‌ ప్రకటించిన ఫలితాలపై మన బిజినెస్‌ మీడియా సానుకూల వార్తలను రాసింది. చాలా వరకు బిజినెస్‌ ఛానల్స్‌ తాము వేసిన అంచనాలకు దాదాపు దగ్గరగా ఉన్నాయని...

రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా జేపీ మోర్గాన్‌ ఫలితాలు నిరుత్సాహకరంగా ఉన్నా డౌజోన్స్‌ ఒక శాతంపైగా లాభపడింది.ఇక నాస్‌డాక్‌ ఏకంగా 2 శాతం...

దేశంలో పత్తి ధరలు పెరిగి రైతులు సంతోషిస్తున్న సమయంలో కేంద్రం వారిని దారుణంగా దెబ్బతీసింది. పత్తి ధరలు భారీగా పెరుగుతున్నాయని.. కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయని... పత్తి దిగుమతులపై...

యూరప్‌లోని దాదాపు అన్ని మార్కెట్లు నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చేశాయి. జర్మనీ డాక్స్‌ ఒక శాతం నష్టం నుంచి 0.3 శాతానికి తగ్గింది. అమెరికా మార్కెట్లలో ఇవాళ...

టెక్స్‌టైల్‌ రంగంలో ప్రఖ్యాతి గాంచిన ఎస్‌ కుమార్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకులకు రూ.1250 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై ఎస్‌ కుమార్స్‌ నేషనల్...

ఇన్ఫోసిస్‌ కంపెనీ నుంచి వెళ్ళిపోతున్న ఉద్యోగుల శాతం 27.7 శాతానికి చేరింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో 22,000 మంది కంపెనీ వొదిలి వెళ్ళిపోయారు. గత ఏడాది...

హైదరాబాద్‌కు చెందిన ఘనశ్యామ్‌దాస్‌ జెమ్స్‌ అండ్‌ జువలరీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ అగర్వాల్‌కు చెందిన రూ.9.5 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. తప్పుడు...