For Money

Business News

Blog

ఎలక్ట్రిక్‌ చార్జర్లు, అందుకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్ల తయారీ సంస్థ ర్యాపిడ్‌ ఈవీ చార్జ్‌ (RapidEVChargE).. హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వాహన చార్జర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ప్రస్తుతం...

మార్చితో ముగిసిన త్రైమాసికంలో మైండ్‌ట్రీ కంపెనీ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.473.10 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది...

L&Tకి చెందిన L&T ఇన్ఫోటెక్‌, మైండ్‌ట్రీ కంపెనీలు విలీనం అవుతున్నట్లు మార్కెట్‌లో వార్తలు వస్తున్నాయి. రెండూ ఒకే గ్రూప్‌ కంపెనీలు కాబట్టి... షేర్ల మార్పిడి ద్వారా ఈ...

బాండ్‌ ఈల్డ్స్‌, డాలర్‌ ఈక్విటీ మార్కెట్లను చెమటలు పట్టిస్తున్నాయి. ఇవాళ కూడా డాలర్‌ అర శాతంపైగా పెరిగింది. దీంతో డాలర్ ఇండెక్స్‌ 100.80ని దాటింది. అలాగే బాండ్‌...

భారత్‌కు అన్నీ ప్రతికూల అంశాలే. స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం ఈక్విటీ ఇన్వెస్టర్లను దెబ్బతీస్తే... కరెన్సీ దిగుమతి దారులను ఇబ్బంది పెడుతోంది.మరోవైపు బ్రెంట్‌ క్రూడ్‌ మళ్ళీ 113...

గత పరపతి విధానంలో ద్రవ్యోల్బణం పెద్ద అంశం కాదనే విధంగా మాట్లాడుతూ... వడ్డీ రేట్లను ఆర్బీఐ యధాతథంగా ఉంచింది. కాని పరోక్షంగా బ్యాంకులకు స్వేచ్ఛ ఇచ్చింది. ప్రపంచ...

ఇటీవల డీఏ పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో హెచ్‌ఆర్‌ఏ (House Rent Allowance-HRA)ను కూడా పెంచే అవకాశముందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల డీఏ పెరగడంతో...

మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ఆమ్‌వే ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన రూ. 757.77 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. తమిళనాడులోని డిండిగల్‌...

ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో అనలిస్టులు ప్రాధాన్యం ఇస్తున్న రంగాల్లో మీడియా ఒకటి. ఈ రంగానికి చెందిన పలు షేర్లను అనలిస్టులు రెకమెండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా రిలయన్స్‌ గ్రూప్‌నకు...

మార్కెట్‌ భారీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. ఇవాళ యూరప్‌ మార్కెట్లకు సెలవు కావడంతో నిఫ్టి డైరెక్షన్‌ లెస్‌గా మారింది. గత గురువారం భారీ నష్టాలతో ముగిసిన వాల్‌స్ట్రీట్‌...