For Money

Business News

Blog

క్యాంపస్ బ్రాండ్ కింద ఫుట్‌వేర్‌ను అమ్మే క్యాంపస్ యాక్టివ్‌వేర్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఈ నెల 26న ప్రారంభం కానుంది. ఈ ఇఫర్‌ 2న ముగుస్తుంది. పబ్లిక్‌ ఆఫర్‌...

అమెరికా ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ రాత్రి చేసిన కామెంట్లు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను కుదిపేశాయి. మే నెలలోనే 0.5 శాతం మేర వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఆయన...

డిసెంబర్‌తో ముగిసిన చివరి త్రైమాసికంలో సైయెంట్‌ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది.2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 39.3 శాతం పెరిగి రూ.110.7 కోట్ల...

అమెరికా వడ్డీ రేట్ల పెంపుతో పాటు బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల మన మార్కెట్లలో...

హైదరాబాద్‌లోని చిన్న పిల్లల ఆసుపత్రుల నిర్వహణ సంస్థ రెయిన్‌బో చిల్డ్రన్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది. పబ్లిక్‌ ఆఫర్‌ ఈ నెల 27న ప్రారంభం కానుంది....

ట్విటర్‌ బోర్డు నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ట్విటర్‌ వాటాదారుల నుంచి నేరుగా షేర్లు కొనేందుకు టెండర్‌ ఆఫర్‌ చేసే అంశాన్ని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌...

క్రిప్టో క‌రెన్సీని భ‌విష్యత్ క‌రెన్సీ అని అధిక రిస్క్‌ ఉన్నా... ప్రతి ఇన్వెస్టర్ వద్ద ఉండాల్సిన కరెన్సీ అని 'కాయిన్ స్విచ్' సీఈవో ఆశిష్ సింఘాల్ అన్నారు....

అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య... అంచనా వేసినవారి కంటే తక్కువగా ఉంది. ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు అంచనాలను మించి లాభాలు చూపాయి. టెస్లా...

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 3593 కోట్లు కాగా, గత ఏడాది ఇదేకాలంలో నికర...

దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ కంపెనీ కియా మోటార్స్‌ త్వరలోనే ఎలక్ట్రిక్‌ వాహనాన్ని మన మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. కియా EV6 బుకింగ్స్‌ను మే 26వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు...