గత ఆర్థిక సంవత్సరా (2021-22) నికి ఐటీ రిటర్న్లు దాఖలు చేయడానికి గడువు నిన్నటితో ముగిసింది. ఒక్కరోజే రాత్రి 8 గంటల సమయానికి 53,98,348 మంది ఐటీ...
Blog
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. నాస్డాక్ ఏకంగా 1.88 శాతం లాభడగా, ఎస్ అండ్ పీ 1.42 శాతం లాభంతో ముగిసింది. ఇక...
కొత్త సెటిల్మెంట్ ప్రారంభ వారం కాబట్టి ఆప్షన్స్ డేటా దాదాపు అనేక లెవల్స్ వద్ద ఉంది. సాధారణంగా సెటిల్మెంట్ గడువు పెరిగే కొద్ది స్పష్టమైన లెవల్స్కు నిఫ్టి...
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో తాము పెట్రోల్ను లీటరుకు రూ.10 నష్టంతో, డీజిల్ను రూ.14 నష్టంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) అమ్మినట్లు...
నిఫ్టి గత వారం 17100 ప్రాంతంలో ముగిసింది. జులై నెలలో 7 శాతం పెరగ్గా, కనిష్ఠ స్థాయి నుంచి 13 శాతం పెరిగింది.నిఫ్టి కాల్స్ అమ్మినవారు గతవారం...
సోమవారం ట్రేడింగ్ కోసం ఇద్దరు అనలిస్టులు నాలుగు షేర్లు రెకమెండ్ చేస్తున్నారు. కొనండి షేర్ : టెక్ మహీంద్రా ధర : రూ. 1040 టార్గెట్ :...
హైదరాబాద్ శివారులోని అమీన్పూర్లో ఫ్లాట్ల పేరుతో మాయమాటలు చెప్పి రూ. 1,500 కోట్లు కొల్లగొట్టారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సాహితి ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా అధినేత బూదాటి లక్ష్మీనారాయణ...
హౌసింగ్ రుణాల మార్కెట్లో రారాజు అయిన హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లను పెంచింది. తమ రుణాలపై వడ్డీరేటును పావు శాతం పెంచినట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. దీంతో గృహ రుణాలపై...
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,168 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది...
విశాఖపట్నం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు వైఎస్ కుటుంబం ప్రకటించింది. విశాఖలో రాజధాని కార్యాలయాలు వస్తాయని ప్రకటించిన భీమిలి మండలం కాపులుప్పాడలో వైఎస్ ఫ్యామిలీ ప్రాజెక్టును...
