నిఫ్టి క్రితం ముగింపు 17,340. సింగపూర్ నిఫ్టి 80 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. మాంద్యం భయంతో ఆసియా మార్కెట్లు క్షీణించాయి. అయితే ఇదే సమయంలో క్రూడ్ ధరలు...
Blog
మీ రిస్క్ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ...
ఈ ఏడాది అక్టోబర్కల్లా దేశంలోని 13 ప్రధాన నగరాలకు 5 జీ సర్వీసులు అందనున్నాయి. 5జీ స్ప్రెక్టమ్ వేలం తరవాత కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వని...
నిఫ్టికి ఇవాళ 17000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్కి 37,300 వద్ద...
రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. ప్రధాన సూచీలు నామమాత్రపు నష్టాలతో క్లోజయ్యాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.28 శాతం, డౌజోన్స్ 0.14 శాతం,...
గత 2021-22 ఆర్థిక సంవత్సరానికి 5.83 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్లు (ఐటీఆర్లు) దాఖలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21)కూడా వచ్చిన ఐటీఆర్ల సంఖ్య దాదాపు ఇంతే...
ఆర్ధిక మాంద్యం వస్తుందో లేదో కాని... ఐటీ, టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించడంలో బిజీగా ఉన్నాయి. అమెరికాలో జులై నాటికి ఏకంగా 32,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు...
మనదేశంలో మాంద్యం వచ్చే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ధరల పెరుగుదలపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మన...
జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ బంపర్ ఫలితాలను ప్రకటించి మార్కెట్ను ఆశ్చర్యపర్చింది. మార్కెట్ అంచనాలను మించి నికర లాభాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 4,169...
జూన్తో ముగిసిన త్రైమాసికంలో జొమాటొ కంపెనీ పనితీరు మెరుగు పడింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం సగానికి తగ్గగా కంపెనీ టర్నోవర్ 67 శాతం పెరిగింది....
