రాకేష్ ఝున్ఝున్వాలా. మార్కెట్ అతన్ని బిగ్ బుల్ అంటుంది. కాని తాను సంపాదించింది షేర్లు అమ్మేనని అంటారు రాకేష్. తాను బాగా సంపాదించింది... హర్షద్ మెహతా స్కామ్...
Blog
రాకేష్ఝున్ఝున్వాలా నేటి తరం స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు హీరో. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత స్టాక్ మార్కెట్ మార్కెట్ బూమ్తో రాకేస్ ఝున్ ఝున్...
ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్ వాలా మృతి (62) చెందారు. ఇవాళ ఉదయం 6.45 గంటలకు ఆయనను బ్రీచ్ క్యాండీ హాస్పిటల్కు కుటుంబ సభ్యులు...
అంబుజా, ఏసీసీ సిమెంట్ కంపెనీల్లో స్వీడన్ కంపెనీ హోలిమ్స్కు చెందిన నియంత్రిత వాటాను అదానీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్కు కాంపీటీషన్ కమిషన్ ఆఫ్...
మేధావులు ఏమన్నా, క్రిటిక్స్ రివ్యూలు ఎలా ఉన్నా... కార్తికేయ-2 సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్లోని బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు...
బెంగళూరుకు చెందిన మంత్రి గ్రూపునకు చెందిన రూ. 300.7 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.‘మంత్రి సెరెనిటీ’ ‘మంత్రి వెబ్ సిటీ’ ‘మంత్రి...
ఇంటి అద్దెపై జీఎస్టీ ఉంటుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి స్పందిస్తూ కేంద్ర వివరణ ఇచ్చింది. అద్దెపై కచ్చితంగా 18 శాతం జీఎస్టీ ఉన్న మాట నిజమే....
రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో 6.71 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం తగ్గినట్లు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఓ) పేర్కొంది. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం...
హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఈ విలీన ప్రతిపాదనకు హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డులు ఏప్రిల్ నెలలో...
బెంగళూరుకు చెందిన లోన్ యాప్ కంపెనీ ఎల్లో ట్యూన్ టెక్నాలజీస్ కంపెనీకి చెందిన రూ. 370 కోట్ల నిధులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది....
