For Money

Business News

Blog

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. నూరేష్‌ మెరాని :...

ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో నివాస గృహాల ధరల పెరుగుదల సగటు 5 శాతంగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఇళ్లకు...

నిఫ్టికి ఇవాళ 17500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,700 వద్ద...

సామ్‌సంగ్‌ నుంచి సూపర్‌ ఆప్షన్స్‌ ఉన్న 5జీ ఫోన్‌ రానుంది. గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్ ‌4కు అడ్వాన్స్‌ బుకింగ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర...

రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. వాస్తవానికి డౌజోన్స్‌ చాలా పటిష్ఠంగా ముగిసింది. నాస్‌డాక్‌ 0.19 శాతం నష్టంతో క్లోజ్ కాగా, ఎస్‌ అండ్‌ పీ 500...

ఆంధ్రప్రదేశ్‌, యూపీలోని మొత్తం 13 బ్లాకుల బంగారు గనులను ఈనెలలో కేంద్రం వేలం వేయనుంది. ఇందులో 10 బ్లాకుల బంగారు గనులు ఏపీకి సంబంధించినవి కావడం విశేషం....

మొన్నటి దాకా వరి ధాన్యం కొనుగోలుకు ససేమిరా అన్న కేంద్రం ఇపుడు రాష్ట్రాల వెంట పడుతోంది. ధాన్యం సేకరణ పెంచమని కోరుతోంది. ప్రస్తుత సీజన్‌లో 590 లక్షల...

మోడీ ప్రభుత్వం ఎలాగైనా సరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్‌ను అమ్మేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో రోడ్‌షోలు నిర్వహించిన ప్రభుత్వం......

ఓపెనింగ్‌లో భారీ నష్టాల్లో ఉన్న వాల్‌స్ట్రీట్‌ కోలుకుంది. నాస్‌డాక్‌ నష్టాలు చాలా వరకు తగ్గాయి... ఇపుడు కేవలం 0.08 శాతం అంటే నామమాత్రపు నష్టాల్లో ట్రేడవుతోంది. కార్పొరేట్...

సెప్టెంబ‌ర్ తొలి వారం లేదా రెండో వారంలో ఐఫోన్ 14 సిరీస్‌ను యాపిల్‌ ప్రారంభించనుంది. సెప్టెంబ‌ర్ 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసినా... పది రోజుల...