For Money

Business News

Blog

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు తరవాత కూడా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జొరేమ్‌ పావెల్‌ ప్రసంగం పెద్దగా పాజిటివ్‌గా లేకపోవడంతో...

అమెరికా కేంద్ర బ్యాంకు రాత్రి వడ్డీ రేట్లను అర శాతం పెంచింది. ఇప్పటి వరకు ప్రతి సమావేశంలో 0.75 శాతం చొప్పున వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకు.....

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ పూణెలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. దీని కోసం రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎలక్ట్రిక్...

దేశ ఆర్థిక అభివృద్ధికి పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు ముఖ్యమే గాని... గుత్తాధిపత్యం మంచిది కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ అన్నారు. ఇవాళ ఆయన...

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC)లో తనకున్న వాటాలో మరో 5 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అమ్మాలని కేంద్ర ప్రభుత్వం...

హీరా గ్రూప్‌నకు చెందిన మర రూ. 78.63 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. మనీ లాండరింగ్‌ చట్టం కింద వీటిని జప్తు చేసినట్లు వెల్లడించింది.ఇందులో...

గత కొన్ని నెలలుగా తమకు నష్టాలు వచ్చాయని చెప్పిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇపుడు లాభాలు గడిస్తున్నాయి. విదేశీ స్టాక్‌ మార్కెట్‌ బ్రోకింగ్ సంస్థల విశ్లేషణల ప్రకారం...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన 18 నెలల డీఏ బకాయిల ఇవ్వడం...

అధిక స్థాయిలో ఒత్తిడి వచ్చినా.. నిఫ్టి 18650పైన క్లోజైంది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు దాదాపు అరశాతం దాక నష్టాల్లో ఉన్నాయి. దీంతో స్వల్ప ఒత్తిడి...

దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్ఠానికి చేరింది. నవంబర్‌ నెలలో 5.85 శాతంగా నమోదైనట్లు ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. ముఖ్యంగా ఆహార పదార్థాలు, చమురు, తయారీ...