For Money

Business News

Blog

నిఫ్టికి ఇవాళ 18,250 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,550 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,900 వద్ద...

రాత్రి అమెరికా మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. పలు మార్లు నష్టాల్లో జారుకుంది. అయినా చివరికి లాభాల్లో ముగిసినట్లు కన్పించినా.. దాదాపు అవి నామమాత్రమే. నాస్‌డాక్‌ కేవలం...

చివరికి మన దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు తయారు చేసే మందులు కూడా నాసిరకంగా ఉన్నాయని నేపాల్‌ నిషేధించింది. భారత్‌కు చెందిన 16 ఔషధ కంపెనీలను బ్లాక్‌...

యూ ట్యూబ్‌ క్రియేటర్లు భారత ఆర్థికాభివృద్ధికి భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నారని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. యూట్యూబ్‌ కంటెంట్‌లు తయారు చేసే  ఈ క్రియేటివ్‌...

ఢిల్లీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అయిన సమీర్‌ మహేంద్రుతో వైకాపా పీఎం మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం పలుమార్లు భేటీ అయినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)...

అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ శరత్‌చంద్రా రెడ్డి ఇప్పటి వరకు తమ సొంత కంపెనీ ట్రైడెంట్‌ కెంఫర్‌ లిమిటెడ్‌ ద్వారా మద్యం వ్యాపారం చేసినట్లు వార్తలు వచ్చినా......

ఢిల్లీ మద్యం కేసులో ప్రధాన కంపెనీ అయిన ఇండో స్పిరిట్‌లో ఎమ్మెల్సీ కవిత ఆసక్తి ప్రదర్శించారని, ఆమె తరఫున తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని సమీర్‌ మహీంద్రుకు అరుణ్‌...

అమెరికా డాలర్‌ ఇవాళ కూడా బక్కచిక్కింది. 105 దిగువన డాలర్‌ ఇండెక్స్‌ చాలా బలహీనంగా కన్పిస్తోంది. ఇవాళ జపాన్‌ వడ్డీ రేట్లను పెంచకుండా ఉన్న రేట్లనే కొనసాగించింది....

స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా కంపెనీలు షేర్ల బై బ్యాక్‌ చేసే పద్ధతిని దశలవారీగా ఎత్తివేయాలని స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా...

ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్‌ను కేంద్ర ప్రబుత్వం ప్రైవేటీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే బిడ్లు కూడా ఆహ్వానించింది. అయతే స్పందన అంతంత మాత్రమే ఉండటంతో గడువు...