For Money

Business News

Blog

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీవో) ప్రకటించింది. మార్కెట్‌ నుంచి రూ.20,000 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన ఈ ఎఫ్‌పీఓ ఈనెల 27న ప్రారంభంకానుంది. అలాగే...

డెరివేటివ్స్‌ ఎఫెక్ట్‌ ఇవాళ మార్కెట్‌లో స్పష్టంగా కన్పించింది. ఉదయం పది గంటలకు సాధారణంగా చిన్న ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్‌ను స్క్వేర్‌ ఆఫ్‌ చేసుకుంటారు. అదే సమయానికి నిఫ్టి...

గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న అమెరికా మార్కెట్లు రాత్రి భారీ నష్టాలతో ముగిశాయి. ఐటీ షేర్లతో పాటు ఎకానమీ షేర్లు కూడా ఒక శాతంపైగా నష్టపోయాయి....

నిఫ్టికి ఇవాళ 18,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,000 వద్ద...

కేంద్ర ప్రభుత్వం మరో 12 ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేటీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ నివేదిక సిద్ధం చేసింది. ఎయిర్‌ పోర్టులను అమ్మడం ద్వారా 8...

హైదరాబాద్‌లో రూ. 2000 కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. తమ అనుబంధ సంస్థ నెక్స్‌ట్రా డాటా సెంటర్స్‌ ద్వారా ఈ డాటా సెంటర్‌ను...

రేపు వీక్లీ సెటిల్‌మెంట్‌ నేపథ్యంలో మార్కెట్‌ షార్ట్‌ కవరింగ్‌ వచ్చింది. నిన్నటి నుంచి దిగువ స్థాయి నుంచి కోలుకున్న నిఫ్టికి.. ఇవాళ ఆరంభంలో స్వల్ప ఒత్తిడి వచ్చినా...

ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను తీసుకోవడం లేదు. పైగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నయాఇ. తాజాగా మైక్రోసాఫ్ట్‌ కంపెనీ వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తోంది. 11,000 మంది ఉద్యోగుల్ని...

సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18090ని తాకిన నిఫ్టి కాస్సేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇపుడు 27 పాయింట్ల లాభంతో 18080 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకు...

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…...