రైల్వే బడ్జెట్ ఎత్తేసిన తరవాత... దేశంలో ఏయే ప్రాంతాలకు ఎంతెంత రైల్వే బడ్జెట్ కేటాయించారో తెలియని పరిస్థితి. కేటాయించినా... అసలు నిధులు విడుదల చేశారా లేదా అన్నది...
Blog
అదానీ షేర్లలో వచ్చిన సునామీని ఇవాళ మార్కెట్ తట్టుకుంది. మిడ్ సెషన్లో బడ్జెట్ తరవాత అకస్మాతుగా అదానీ షేర్లలో వచ్చిన అమ్మకాలకు మార్కెట్ భయభ్రాంతులకు లోనైంది. గరిష్ఠ...
నిఫ్టికి ఇవాళ 17,400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్కి 40,000 వద్ద...
ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇవాళ చివరి బడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున... కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. దీంతో...
పీకలోతు అప్పుల్లో కూరుకుపోయిన హైదరాబాద్ కంపెనీ మీనాక్షి ఎనర్జీని అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత లిమిటెడ్ టేకోవర్ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా...
అదానీ ఎంటర్ప్రైజస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ చివరి రోజుల గట్టెక్కింది. రీటైల్ ఇన్వెస్టర్లు సబ్స్క్రయిబ్ చేయకపోయినా... సొంత కంపెనీ ఉద్యోగులు కూడా సగమంది దరఖాస్తు చేయకున్నా...
ఒకదశలో భారీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి... తరవాత కోలుకున్నా... పై స్థాయిలో నిలబడలేకపోయింది. మిడ్ సెషన్కు ముందు నిఫ్టి 18537 పాయింట్ల కనిష్ఠ స్థాయికి క్షీణించింది. అక్కడి...
అదానీ గ్రూప్ మరో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. హిండెన్బర్గ్ రీసెర్చి నివేదిక తరవాత అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాల హోరు ఇవాళ కూడా కొనసాగింది. కొన్ని షేర్లలో...
అదానీ షేర్లలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. జాతీయవాదం ముసుగులో అవినీతి, అక్రమాలను దాచుకోవద్దంటూ హిండెన్బర్గ్ సంస్థ చేసిన హెచ్చరికతో అదానీ వివరణ ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించలేకపోయింది. దీంతో...
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఉన్నందున అదానీ ఎంటర్ప్రైజస్ షేర్ను గ్రీన్లో ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అదానీ పోర్ట్స్ కూడా. ఒకదశలో అప్పర్ సీలింగ్ని...
