నిఫ్టి ఇవాళ స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లదీ అదే...
Blog
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…...
నిఫ్టికి ఇవాళ 17,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్కి 41,000 వద్ద...
హిండెన్బర్గ్ రీసెర్చి నివేదిక వెలువడిన తరవాత అదానీ గ్రూప్ షేర్ల మార్కెట్ విలువ రూ. 8,20,000 కోట్లకు పైగా క్షీణించిందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ముఖ్యంగా...
గుజరాత్ కో ఆపరేటివ్ డెయిరీ సంస్థ అమూల్ కంపెనీ పాలధరను పెంచింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని అమూల్ పేర్కొంది. లీటరు పాల ధరను రూ....
అదానీ గ్రూప్ కంపెనీలను కుదిపేస్తున్న హెండేన్బర్గ్ రీసెర్చి నివేదిక వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. అమెరికా షార్ట్ సెల్లర్ అయిన హెండేన్బర్గ్ నివేదికతో అదానీ షేర్లలో భారీ...
డిసెంబర్తో ముగిసిన ఏడాదిలో హైదరాబాద్కు చెందిన దివీస్ లేబొరేటరీస్ దారుణ ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 307 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ప్రవేశ పెడుతూ బంగారంపై దిగుమతి సుంకం 12.5 శాతం నుంచి పది శాతానికి తగ్గించినట్లు చెప్పారు. దీంతో...
ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే భారత దేశం కూడా రుణ ఊబిలో కూరుకుపోతున్నట్లు తెలుస్తోంది. సొంత వనరులకు రుణాలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ...
జనం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేలా ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు... వివిధ రాయితీలు ఎత్తివేస్తూ... ఈ రంగానికి వెన్నుపోటు పొడుస్తున్నాయి. రూ. 5 లక్షలకు మించి ప్రీమియం ఉన్న పాలసీలకు...
