For Money

Business News

Blog

తెలుగువారిక మరో షాక్‌. మొన్నటి దాకా రొయ్యలపై సుంకం వేసి షాక్‌ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇపుడు బియ్యంపై పడ్డారు. అమెరికాలో బియ్యాన్ని భారత్‌ డంపింగ్‌...

ఇవాళ కూడా కేన్స్‌ టెక్నాలజీస్‌ 12.55 శాతం క్షీణించింది. గత అయిదు రోజుల్లో ఈ షేర్‌ 21 శాతం తగ్గింది. గత నెల రోజుల్లో 31 శాతం...

ఎట్టకేలకు వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ స్టూడియోస్‌ కోసం వారం రోజుల పాటు సాగిన బిడ్డింగ్‌ ముగిసింది. 7200 కోట్ల డాలర్లకు నెట్‌ఫ్లిక్స్‌ చేజిక్కించుకుంది. టీవీ, సినిమా, స్టూడియోలతో...

ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన వెంటనే మీడియాలో హోమ్‌ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతాయని వార్తలు వస్తాయి. నిజానికి ఆర్బీఐ తగ్గించేది రెపో రేటు. ఆర్బీఐ నుంచి...

సీనియర్‌ నటుడు బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా విడుదలను ఆపేయాల్సిందిగా ఈ సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌...

స్టాక్‌ మార్కెట్‌ కోర్సులు నిర్వహిస్తున్న అవధూత్‌ సాథేపై స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ తీవ్ర చర్యలు తీసుకుంది. కోర్సుల కోసం ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన...

కమాడిటీస్‌ విభాగంలో వీక్లీ ఎక్స్‌పెయిరీ డెరివేటివ్స్‌ ప్రారంభించాలని భావిస్తున్న ఎంసీఎక్స్‌కు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ షాక్‌ ఇచ్చింది. సదరు ప్రతిపాదనను తిరస్కరించింది. వీక్లీ డెరివేటివ్స్‌...

చాలా మంది ఇన్వెస్టర్ల పోర్టుఫోలియోలలో మిడ్‌ క్యాప్‌ షేర్లే ఉంటాయి. ఇటీవలి కాలంలో ఈ షేర్లే ఆకర్షణీయ లాభాలు ఇచ్చాయి. ఇపుడు మార్కెట్‌ పూర్తిగా లార్జ్‌క్యాప్‌ షేర్లకు...

అనూహ్యంగా పెరిగిన జీడీపీ వృద్ధి రేటుతో వడ్డీ రేట్ల తగ్గింపుపై మార్కెట్‌లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి రేటు నమోదు...

డ్రోణాచార్య ఏరియల్‌ ఇన్నోవేషన్స్‌ కంపెనీపై సెబి నిషేధం. బీఎస్‌ఈలోని SME విభాగంలో ట్రేడ్‌ ఈ షేర్‌ ట్రేడవుతోంది. కంపెనీతో పాటు మార్కెట్‌లో ప్రవేశించకుండా ప్రమోటర్లపై కూడా సెబి...