For Money

Business News

SEBI

ఇవాళ కూడా కేన్స్‌ టెక్నాలజీస్‌ 12.55 శాతం క్షీణించింది. గత అయిదు రోజుల్లో ఈ షేర్‌ 21 శాతం తగ్గింది. గత నెల రోజుల్లో 31 శాతం...

స్టాక్‌ మార్కెట్‌ కోర్సులు నిర్వహిస్తున్న అవధూత్‌ సాథేపై స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ తీవ్ర చర్యలు తీసుకుంది. కోర్సుల కోసం ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన...

కమాడిటీస్‌ విభాగంలో వీక్లీ ఎక్స్‌పెయిరీ డెరివేటివ్స్‌ ప్రారంభించాలని భావిస్తున్న ఎంసీఎక్స్‌కు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ షాక్‌ ఇచ్చింది. సదరు ప్రతిపాదనను తిరస్కరించింది. వీక్లీ డెరివేటివ్స్‌...

డ్రోణాచార్య ఏరియల్‌ ఇన్నోవేషన్స్‌ కంపెనీపై సెబి నిషేధం. బీఎస్‌ఈలోని SME విభాగంలో ట్రేడ్‌ ఈ షేర్‌ ట్రేడవుతోంది. కంపెనీతో పాటు మార్కెట్‌లో ప్రవేశించకుండా ప్రమోటర్లపై కూడా సెబి...

న్యూఏజ్‌ రంగానికి చెందిన మరో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు రెడీ అవుతోంది. మార్కెట్‌ నుంచి రూ. 2000 కోట్ల సమీకరణకు షాడోఫాక్స్‌ టెక్నాలజీస్‌ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది....

ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ గ్రో కంపెనీ ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. గత మే నెలలో కంపెనీ ఐపీఓ కోసం రహస్య...

జేబీ కెమికల్స్‌లో మెజారిటీ వాటాను టొరెంట్ ఫార్మా దక్కించుకోనుంది. అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కేకేఆర్‌ నుంచి 46.39 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. మొత్తం వాటా కోసం...

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్‌ ఆఫర్‌కు లైన్‌ క్లియర్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటి తొలగిపోతున్నారు. ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్‌ ఆఫర్‌కు త్వరలోనే ఎన్‌ఓసీ...

మొబైల్‌ యాప్‌ ద్వారా బ్యూటీ, హోమ్‌ కేర్‌ సర్వీసులు అందిస్తున్న అర్బన్‌ కంపెనీ త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. టైగర్‌ గ్లోబల్‌ ఆర్థిక అందండలు ఉన్న ఈ...

స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ అయిన సెబీ మాజీ చీఫ్‌ మాధబి పురీ బచ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆమెతో...