For Money

Business News

SEBI

ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా కంపెనీ ఖాతాలను దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. కంపెనీ ఖాతాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ... కంపెనీ డైరెక్టర్లు...

షేర్‌ మార్కెట్‌ లావాదేవీలను వెంటనే సెటిల్మెంట్‌ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సెబీ ఛైర్‌పర్సన్‌ మధాబి పూరి బుచ్‌ తెలిపారు. ఇవాళ ఆమె ముంబైలో మాట్లాడుతూ... సెటిల్మెంట్‌ ఎప్పటికపుడు...

స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ బోర్డు ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పబ్లిక్‌ ఆఫర్ల లిస్టింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది....

ఇన్వెస్టర్ల నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలడంతో హైదరాబాద్‌కు చెందిన కార్వి స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసినట్లు సెబీ ప్రకటించింది. షేర్‌ మార్కెట్‌ లావాదేవీలు నిర్వహించకుండా...

పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా షేర్లను జారీ చేయడం మరింత సులువు, వేగవంతం కానుంది. పబ్లిక్‌ ఆఫర్‌ ముగిసిన తరవాత షేర్లు ఇపుడు ఆరు రోజుల్లో లిస్ట్‌ అవుతున్నాయి....

అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. స్టాక్‌ ధరల్లో తారుమారు, పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌...

అదానీ- హిండెన్‌బర్గ్‌ వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో షాక్‌ తగిలింది. ఈ వ్యవహారంలో దాఖలైన పిటీషన్లను సుప్రీం కోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. అదానీ వ్యవహారంతో...

అదానీ గ్రూప్‌ షేర్ల షార్ట్‌ సెల్లింగ్‌ కొనసాగుతోందని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణల తరవాత గ్రూప్‌ షేర్ల...

అమెరికా చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిక వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ నివేదిక కారణంగా ఇన్వెస్టర్లు లక్షలు కోట్ల రూపాయలు నష్టపోయారని... దీనికి కారణమైన...