For Money

Business News

SEBI

ఇటీవలి కాలంలో వివిధ రకాల డీల్స్‌ వార్తల్లో ఉంటున్న హైదరాబాద్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీ బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ లిమిటెడ్‌ ఇపుడు మరో వార్తతో సంచలనం రేపుతోంది. ఈ...

స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) ఛైర్ పర్సన్‌గా మాధవి పురి బచ్‌ను నియమించారు. ఈ మేరకు...

హైదరాబాద్‌కు చెందిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎసీబీఎల్) రిజిస్ట్రేషన్‌ను సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు...

ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ఇవాళ సాయంత్రం స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది....

మీరు చదవింది నిజమే. కనిపించిన ఓ పవర్‌ఫుల్‌ యోగి కథ ఇది. టర్నోవర్‌లో దేశంలోనే కాక ప్రపంచ స్టాక్‌ ఎక్స్ఛేంజీలతో పోటీ పడుతోంది మన నేషనల్‌ స్టాక్‌...

ఎల్‌ఐసీ ఐపీవోకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవో ప్రాస్పెక్టస్‌ను క్లియర్‌ చేసేందుకు ఇవాళ ఎల్‌ఐసీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం జరగనుంది. ప్రాస్పెక్టస్‌ను బోర్డు...

పబ్లిక్‌ ఇష్యూ నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను సెబీ మరింత కట్టుదిట్టం చేసింది. ఐపీఓ నిధులతో టేకోవర్‌ నిబంధనలను కఠినం చేసింది. పబ్లిక్‌ ఇష్యూ నిధుల్లో 25...

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా సమీకరించిన నిధుల్లో విలీనాలు/ కొనుగోళ్లు...

డిజిటల్‌ పేమెంట్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ పేటీఎం పబ్లిక్‌ ఆఫర్‌కు లైన్‌ క్లియరైంది. పే టీఎం ఐపీఓకు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి ఆమోదం తెలిపింది....

పెన్నా సిమెంట్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,550 కోట్లు సమీకరించాలని కంపెనీ ప్రతిపాదించింది. ఇందులో రూ.1,300 కోట్లను తాజా...