For Money

Business News

SEBI

మొబైల్‌ యాప్‌ ద్వారా బ్యూటీ, హోమ్‌ కేర్‌ సర్వీసులు అందిస్తున్న అర్బన్‌ కంపెనీ త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. టైగర్‌ గ్లోబల్‌ ఆర్థిక అందండలు ఉన్న ఈ...

స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ అయిన సెబీ మాజీ చీఫ్‌ మాధబి పురీ బచ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆమెతో...

జేఎం ఫైనాన్షియల్స్‌ కంపెనీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి వార్నింగ్‌ లెటర్‌ వచ్చింది. పబ్లిక్‌ ఇష్యూల సమయంలో నిబంధనలను ఈ సంస్థ పాటించడం లేదని హెచ్చరించింది....

జీ గ్రూప్‌ ప్రమోటర్లకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్రూప్‌ కంపెనీల లావాదేవీలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును మరింత లోతుగా చేపట్టాలని సెక్యూరిటీ...

ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ పబ్లిక్‌ ఇష్యూకు సెబీ అనుమతి లభించింది. ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాలు తయారు చేసే ఏథర్‌ ఎనర్జీ మార్కెట్‌ నుంచి...

అదానీ గ్రూప్‌ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అదానీ గ్రూప్‌నకు చెందిన పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ అయిన అదానీ ఎనర్జి సొల్యూషన్‌కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి...

హెల్త్‌ ఇన్సూరెన్స్ రంగానికి చెందిన నివా బుపా పబ్లిక్‌ ఆఫర్‌కు సెబీ అనుమతి ఇచ్చింది. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ. 3000 కోట్లు సమీకరించాలని నివా బుపా...

ప్రస్తుతం మార్కెట్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ అందిస్తున్న ఏకైక కంపెనీ సీఎస్‌డీఎల్‌. ఇవే సర్వీసులు అందిస్తున్న ఎన్‌ఎస్‌డీఎల్‌ త్వరలో ప్రైమరీ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. ఒక కంపెనీలో ఒక సంస్థకు...

కీలక ప్రతిపాదనలు... 1. కనీస ట్రేడింగ్‌ మొత్తం రూ. 5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంపు 2. వారానికి ఒక్కో ఎక్స్ఛేంజీకి డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్‌ ఒకటికి...

నిన్న జరిగిన బోర్డు సమావేశంలో సెబి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. F&O జోలికి వెళ్ళని సెబీ బోర్డు... రైట్స్‌ ఇష్యుకు సంబంధించిన ప్రధాన అంశాలకు ఆమోదం...