For Money

Business News

Modi

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ నివేదిక దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇదే సమయంలో అమెరికాకు చెందిన బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ జార్జ్ సోరోస్‌ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశంలో హాట్‌...

ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే భారత దేశం కూడా రుణ ఊబిలో కూరుకుపోతున్నట్లు తెలుస్తోంది. సొంత వనరులకు రుణాలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ...

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభలో మాట్లాడుతున్నారంటే... ఒక రకమైన వెబ్రేషన్‌ వచ్చేస్తుంది సభలో. ఆరంభం నుంచి చివరి వరకు నాన్‌ స్టాప్‌ అనర్గళంగా ఇంగ్లీషులో...

మనదేశ కరెన్సీపై లక్ష్మీ దేవి, గణేష్‌ బొమ్మలు ముద్రిస్తే దేశం బాగుపడుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ అన్నారు. కొత్తగా ముద్రించే నోట్లపై ఇక నుంచి ఈ...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా? విభజనం చట్టంలో పేర్కొన్నట్లు ఏపీకి ఎప్పటిలోగా ప్రత్యేక హోదా ఇస్తారని టీడీపీ ఎంపీ కె రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు...

విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి పతనం జెట్‌ స్పీడుతో సాగుతోంది. రోజుకో ఆల్‌ టైమ్‌ కనిష్ఠ స్థాయి నమోదు చేస్తోంది. ఇవాళ ఏకంగా 46...

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఇవాళ ఐఎస్‌బీలో జరిగే గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు అవుతున్నారు. 2022 బ్యాచ్‌ విద్యార్థులతో...

దేశంలో రాష్ట్రాలు తీసుకునే రుణాలపై కేంద్రం ఆంక్షలకు విధించడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా గళం విప్పాలని ఆయన...

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏడవ పే కమిషన్‌ సిఫారసుల ప్రకారం జీతాలు, పెన్షన్లు అందుతున్నాయి. ఇలా కమిషన్‌ సిఫారసుల ద్వారా జీతాలు నిర్ణయించడం ఇదే...