For Money

Business News

Enforcement Directorate

చెప్పినట్లు చేయకపోతే భౌతిక దాడులు తప్పవని, అరెస్ట్‌ చేసి... మీ కెరీర్‌ను కూడా నాశనం చేస్తామని తమ కంపెనీ ఉన్నతాధికారులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బెదిరించారని...

చైనాకు చెందిన షియోమీకి మనదేశంలో అనుబంధ కంపెనీగా ఉన్న షియోమి ఇండియాకు చెందిన సుమారు రూ.5,551 కోట్ల విలువైన ఆస్తుల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది....

మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ఆమ్‌వే ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన రూ. 757.77 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. తమిళనాడులోని డిండిగల్‌...

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య పోరు పతాక స్థాయికి చేరుతోంది. భారతీయ జనతా పార్టీ ఇపుడు పాకిస్తాన్‌ జనతా పార్టీగా మారిపోయిందని సీఎం ఉద్ధవ్‌ థాకరే విమర్శలు...

మనీ లాండరింగ్‌ ఆపరోపణల కింద కార్వి స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) సి పార్థసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అరెస్ట్‌ చేశారు....

హైదరాబాద్‌లోని శ్రీ కృష్ణ జ్యువెలరీ షాపులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ దాడులు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో పలు...

తెలుగులో మరో న్యూస్‌ ఛానల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేతికి వెళ్ళింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో 'సాక్షి' పత్రికకు చెందిన పలు ఆస్తులు ఈడీ చేతికి వెళ్ళిన...

బ్యాంకులకు రుణాల ఎగ్గొట్టడంతో పాటు నిధుల దారి మళ్లించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (KSBL)కు చెందిన రూ.700 కోట్ల విలువైన షేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌...

విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారంటూ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు మరో 9 కంపెనీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షోకాజ్‌ నోటీసు జారీ చేసింది....