For Money

Business News

Enforcement Directorate

లైగర్‌ సినిమా నిర్మాణ వ్యవహారాలపై ఆ చిత్ర దర్శక నిర్మాతలైన పూరి జగన్నాథ్‌, చార్మిలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తోంది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్‌ డైరెక్టర్‌...

మద్యం స్కామ్‌ విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత నెల 17వ తేదీన జెట్‌ సెట్‌ గో ఏవియేషన్‌ సర్వీసెస్‌ అనే కంపెనీకి సంబంధించిన వివరాలు కావాలని...

జూబ్లిహిల్స్‌ కో ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ వ్యవహారం ముదిరి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాకా వెళ్ళింది. ఎన్‌టీవీ, టీవీ5 టీవీ న్యూస్‌ ఛానల్స్‌ మధ్య అంతర్గతంగా...

2020లో సంచలనం రేపిన టీఆర్‌పీ రేటింగ్‌కు సంబంధించి కీలక ఘటనలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ కేసును వాస్తవంగా ముంబై పోలీసులు నమోదు చేశారు. సీబీఐ కూడా దర్యాప్తు...

ఈ ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీ షియోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన రూ. 5551.27 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది....

బెంగళూరుకు చెందిన మంత్రి గ్రూపునకు చెందిన రూ. 300.7 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది.‘మంత్రి సెరెనిటీ’ ‘మంత్రి వెబ్ సిటీ’ ‘మంత్రి...

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు చేస్తున్నది. లోన్‌యాప్స్‌ కేసులో వజీర్‌ ఎక్స్‌ (wazirx) క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లో మొన్నటి నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కంపెనీ డైరక్టర్ల...

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌కు చెందిన రూ 110 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) జప్తు చేసింది. దీంతో ఇప్పటి వరకు కార్వా గ్రూప్‌నకు చెందిన...

దేశంలో నంబర్‌ వన్‌ మీడియా కంపెనీ అయిన టైమ్స్‌ గ్రూప్‌ ఇపుడు విదేశీ మారక ద్రవ్య నిబంధనల (ఫెమా) ఉల్లంఘనను ఆరోపణలను ఎదుర్కొంటోంది. బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్‌...

మొన్నటి దాకా ఐపీఎల్‌ను స్పాన్సర్‌ చేసిన చైనా కంపెనీ వివో మొబైల్స్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రూ. 465 కోట్ల నగదు జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌...