For Money

Business News

Directorate of Enforcement

ప్రముఖ ఎడ్యుటెక్‌ సంస్థ బైజూస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రూ. 9,362.35 కోట్లకు సంబంధించి కంపెనీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ...

లైగర్‌ సినిమా హీరో విజయ్‌ దేవరకొండను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. లైగర్‌ సినిమా పెట్టుబడుల...

మనీ లాండరింగ్‌ చట్టం కింద టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 80.65 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)...

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు నగరాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి....

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారులు దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. గత నెల 20వ తేదీన ఈడీ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు...

బెంగళూరుకు చెందిన లోన్‌ యాప్‌ కంపెనీ ఎల్లో ట్యూన్‌ టెక్నాలజీస్‌ కంపెనీకి చెందిన రూ. 370 కోట్ల నిధులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వెల్లడించింది....

హైదరాబాద్‌కు చెందిన మైత్రి ప్లాంటేషన్ & హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (MPHPL)కు చెందిన 210 స్థిర ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది....