For Money

Business News

Andhra Pradesh

ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇండియన్‌ ఎలక్ట్రిసిటీ ఎక్స్ఛేంజ్‌ (IEX) ద్వారా విద్యుత్‌ కొనుగోలు చేయకుండా 13 రాష్ట్రాలకు చెందిన 27 రాష్ట్ర విద్యుత్‌ కంపెనీలపై నిషేధం విధించారు....

ఆంధ్రప్రదేశ్‌, యూపీలోని మొత్తం 13 బ్లాకుల బంగారు గనులను ఈనెలలో కేంద్రం వేలం వేయనుంది. ఇందులో 10 బ్లాకుల బంగారు గనులు ఏపీకి సంబంధించినవి కావడం విశేషం....

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా? విభజనం చట్టంలో పేర్కొన్నట్లు ఏపీకి ఎప్పటిలోగా ప్రత్యేక హోదా ఇస్తారని టీడీపీ ఎంపీ కె రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన...

మద్యనిషేధం సంగతేమోగాని... ఆ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం జనం నుంచి వేల కోట్లను గుంజుతోంది. ప్రభుత్వం కేవలం రూ. 2000 కోట్లు మాత్రమే సేకరించేందుకు బాండ్‌ మార్కెట్‌ను...

పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్‌ షాపులు నిర్వహిస్తున్న డీలర్లు ఇక నుంచి ఐదు కిలోల గ్యాస్‌ సిలిండర్లను విక్రయించుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కల్పించింది. ఈమేరకు ఏపీ...

ఆన్‌లైన్ సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సేవా రుసుము టికెట్‌ ధరపై 2 శాతానికి...

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇటీవల కర్నూలు జిల్లాలో ప్రారంభించిన గ్రీన్ కో ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంత‌రం తెలిపింది. ఈ ప్రాజెక్టుపై కృష్ణా న‌దీ...

హ్యుందాయ్‌, కియా... ఒక దేశానికి చెందినవే కాని.. బయటివారికి ఈ రెండు కంపెనీలు భిన్నమైనవి. వేరే గ్రూప్‌ కంపెనీలని అనుకుంటారు. కాని రెండు కంపెనీల యజమాని ఒకరే....