రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్లో ముగిశాయి. ముఖ్యంగా బాండ్ ఈల్డ్స్ తగ్గడంతో టెక్ షేర్లకు గట్టి మద్దతు లభించింది. డాలర్ స్థిరంగా ఉండటంతో ఇతర సూచీలు పెరిగాయి....
FEATURE
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్ ధరను 23 పైసలు చొప్పున, డీజిల్ ధర 27పైసలు చొప్పున పెంచాయి. గత...
మార్కెట్ ఇవాళ హెచ్చతగ్గుల కులోనైంది. అధిక స్థాయిల వద్ద నిఫ్టి గట్టి ప్రతిఘటన ఎదురైంది. రెండు సార్లు రెడ్లోకి వెళ్ళిన నిఫ్టి క్లోజింగ్లో స్వల్పంగా కోలుకుని 15,197...
ఎస్బీఐ నేతృత్వంలో బ్యాంక్ నిఫ్టి ఒక శాతం లాభంతో మార్కెట్ ప్రారంభమైంది. బ్యాంకులతో పాటు ఫైనాన్స్ కంపెనీల మద్దతుతో నిఫ్టి 68 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. 15,193కి...
మార్కెట్లో చాలా మంది బ్రోకర్లు సూచీలను ముఖ్యంగా నిఫ్టిని కొనుగోలు చేసేందుకు సిఫారసు చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందు... మున్ముందు అన్ని పరిశ్రమలు ఊపందుకుంటాయని... అంతార్జాతీయంగా...
నిజం చెప్పాంటే ఎస్బీఐ పనితీరు పరవాలేదు. బ్యాంకు పాత అప్పులు వసూలు కావడంతో భారీగా లాభాలు ప్రకటిస్తోంది. కాని మార్కెట్లో దాదాపు అన్ని బ్రోకింగ్ సంస్థలు ఎస్బీఐని...
గత శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి ఇవాళ నష్టాలతో లేదా స్థిరంగా ప్రారంభం కావొచ్చు. ప్రస్తుతం సింగపూర్నిఫ్టి 59 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభమయ్యే...
మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్ రూ.189 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన నికరలాభంతో రూ.137 కోట్లతో...
ప్రస్తుత సంవత్సరం జనవరి - మార్చిలో హైదరాబాద్లో ఇళ్ళ అమ్మకాలు 39 % పెరిగాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో టాప్లో ఉందని ప్రముఖ ఆన్లైన్ రియల్...
సుప్రీం కోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. దివాలా తీసిన కంపెనీల తరఫున గ్యారంటీ ఇచ్చిన ప్రమోటర్లను కూడా ప్రాసిక్యూట్ చేసేందుకు సుప్రీం కోర్టు ఇవాళ గ్రీన్...